జమ్మికుంటలో భారీగా చేరిన బీజేపీ నాయకులు ఇల్లందకుంటలో కారెక్కిన పలువురు మాజీ సర్పంచ్లు హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట/ ఇల్లందకుంట, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికల జోరు కొ�
జమ్మికుంట : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి మధ్యలోనే వచ్చి, మధ్యలోనే పోయారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ముస్లిం సోదరు
జమ్మికుంట : మండల కేంద్రంలో రైతుబంధు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. �
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నియోజకవర్గాన
టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నేతల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకుంటున్నట్టు పలువురు నాయకులు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకు�
ఇల్లందకుంట : గౌడన్నల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. అన్ని కులాల ఆర్థిక అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. ఆదివారం ఇల్లందకుంట మ�
Harish Rao: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఏం చెప్పి ఓట్లడుగుతారని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు
మంత్రి కొప్పులకు తీర్మాన ప్రతి అందజేతజమ్మికుంట, సెప్టెంబర్ 4: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్లోని అడ్తిదారుల సంఘం, గుమస్తాల సంఘాలు టీఆర్ఎస్కే జైకొట్టా యి. ఈ మేరకు నాయకులు, సభ్యు లు పట్టణంలో శనివ�
హుజూరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఓడిపోతానని ఈటలకు అర్థమైందని, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హుజూరాబాద్ లోని టీఆర్�