కరీంనగర్: గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మత్స్యకారులకు వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూరాబాద్ ని�
Huzurabad | గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్రం మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. వీణవంకలో ఏర్పాటు చే
-పద్మశాలీ ఆత్మ గౌరవ భవనం కోసం ఎకరం భూమితో పాటు 1 కోటి నిధులు మంజూరు..-నిఖార్సయిన బీసీ బిడ్డ గెల్లు శ్రీను.. పావలా బీసీ ఈటల..-ప్రజా వ్యతిరేక బీజేపీ పార్టీకి రానున్న ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..-తెరాస కు ఓటేస�
జమ్మికుంటలో భారీగా చేరిన బీజేపీ నాయకులు ఇల్లందకుంటలో కారెక్కిన పలువురు మాజీ సర్పంచ్లు హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట/ ఇల్లందకుంట, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికల జోరు కొ�
జమ్మికుంట : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి మధ్యలోనే వచ్చి, మధ్యలోనే పోయారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ముస్లిం సోదరు
జమ్మికుంట : మండల కేంద్రంలో రైతుబంధు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. �
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నియోజకవర్గాన
టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నేతల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకుంటున్నట్టు పలువురు నాయకులు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకు�
ఇల్లందకుంట : గౌడన్నల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. అన్ని కులాల ఆర్థిక అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. ఆదివారం ఇల్లందకుంట మ�