జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ విస్తృత ప్రచారం హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జమ్మికుంట అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్
హుజూరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుమ్మరులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిర్సెడు గ్రామంలో �
హుజూరాబాద్ : సంస్కారం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడమేనా ఆయన సంస్కారం అని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించాడు. శుక్రవార�
హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక�
గతంలో మూడెకరాల భూమి.. నేడు దళితబంధు దేవుళ్లతోపాటు ముఖ్యమంత్రి చిత్రపటానికి పూజలు ఇల్లందకుంట, సెప్టెంబర్ 15 : తమ బతుకు రాతను మార్చిన సీఎం కేసీఆర్కు గుండెల్లో గుడి కట్టిందో దళిత కుటుంబం. కరీంనగర్ జిల్లా ఇ�
హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎ�
హుజురాబాద్: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన హుజురాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో జరిగిన కులసంఘాల ఆత్మీయ సమ్మే�
“దళితబంధు” డబ్బులతో కొన్న నూతన ట్రాక్టర్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం నారాయణ “దళితబంధు”డబ్బులతో నూతన ట్రాక్టర్ ను కొ�
కరీంనగర్ : ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో..అని పాడుకునేది. కానీ దవాఖానాల్లో వసతులు పెరగడంతో పాటు కేసీఆర్ కిట్ తో పోదాం పావే బిడ్డో అని సంబురపడుతున్నారని ఆర్థికశాఖమంత్�
హుజురాబాద్ :మూడెకరాల భూమి పొందిన దళిత కుటుంబం తమ ఇంట్లో కేసీఆర్ చిత్రపటాన్ని దేవుడిగా భావించి పూజలు చేస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం రవీందర్-రాజ