కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికీ వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హర�
హుజురాబాద్ : ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు నర తిరుపతిరెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన తిరుపతి రెడ్డికి కండువా �
కమలాపూర్ : హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గౌడ కులస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్థులంతా ఏకగ్ర
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పట్టణంలో ఓటర్లను కలిశారు. హుజూరాబాద్ లో సెలూన్ షాప్, హోటల్, టిఫ
హుజూరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శనివారం ఆయన ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో మోటపోతుల రేణుక, తోడేటి కొమురమ్మ, భోగంపాడు గ్�
జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ విస్తృత ప్రచారం హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జమ్మికుంట అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్
హుజూరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుమ్మరులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిర్సెడు గ్రామంలో �
హుజూరాబాద్ : సంస్కారం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడమేనా ఆయన సంస్కారం అని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించాడు. శుక్రవార�
హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక�
గతంలో మూడెకరాల భూమి.. నేడు దళితబంధు దేవుళ్లతోపాటు ముఖ్యమంత్రి చిత్రపటానికి పూజలు ఇల్లందకుంట, సెప్టెంబర్ 15 : తమ బతుకు రాతను మార్చిన సీఎం కేసీఆర్కు గుండెల్లో గుడి కట్టిందో దళిత కుటుంబం. కరీంనగర్ జిల్లా ఇ�