హుజురాబాద్: ఆలయ అభివృద్ధికి రూ.15 లక్షల అనుమతి పత్రాన్నిఅందించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆయన మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట కొత్తపల్లి లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక �
హుజురాబాద్ : “తెలంగాణ వచ్చాక మహిళలకు సకాలంలో రూ .5 లక్షలపైగా రుణాలు అంది స్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్త్రీ నిధి రుణాల పంపిణీ, వడ్డీ లేని రుణాల
పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో చేనేత కార్మికులకు మంగళవారం చెక్కులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు �
కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థిక
కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) తనిఖీ చేసినట్లు జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. సోమవారం వివిధ రాజకీయ పార్�
హుజురాబాద్ : పెద్దపాపయ్యపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి
Huzurabad | చేనేత కార్మికులకు మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. చేనేత కార్మికులు త్విఫ్టు ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. త్విఫ్టు కోసం త్వరలోనే రూ. 30 కోట్లు మంజూరు చేస్తామ�
Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఓడిపోతాననే భయంతో ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జమ్మికుంటలోని గుండ్ల �
హుజూరాబాద్లోని 5 మండలాలకు బట్టీలు ఉత్తర్వులు జారీచేసిన బీసీ కార్పొరేషన్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది కుమ్మరులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పాటరీ యంత్రాలను మం
Good News | కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక యంత్రాలు | తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మరి శాలివాహన కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధునిక పాటరీ యంత్రాలపై ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుక
టీఆర్ఎస్ గెలుపుతోనే హుజూరాబాద్ ప్రజల భవిష్యత్ : మంత్రి హరీశ్రావు | టీఆర్ఎస్ గెలుపుతోనే హుజూరాబాద్ ప్రజల భవిష్యత్ ఉందని, ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక శ
హుజూరాబాద్ : హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతర�
అయినా బీజేపీకి ఓటేస్తమా? ఉన్న ఉద్యోగాలు ఊడపీకింది బీజేపీ కాదా? ఆ పార్టీకి ఓటేస్తే వంటగ్యాస్ 1500 అవుతుంది ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు హెచ్చరిక హుజూరాబాద్లో కేసీఆర్ ఆటోనగర్కు భూమిపూజ బీజేపీకి ఓటు