హుజూరాబాద్ : హుజూరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు తెల్పుతున్నారు. తాజాగా హుజురాబాద్ రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గ�
హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన “గౌడ ఆశీర్వాద సభ” విజయవంతమైంది. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గీతకార్మికులు, గౌడన్నలు హాజరయ్యారు. అనుకున్నదాన
హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన హుజూరాబాద్లో
హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఏకగ్రీవ తీర్మానంహుజూరాబాద్, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల చెల్పూర్ గ్రామ నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్కు జైకొట్టారు. గులాబీ పార్టీకి మద్దతుగా మంగళవారం
ఎవరి వెంట నడుస్తారో ఆలోచించుకోండి 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నరు హుజూరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, ఇతరులు వెయ్యిమంది టీఆర్ఎస్లో చేరిక కేంద్రంలోని బీజేపీ ప్రభు�
హుజురాబాద్: రానున్న హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోరారు. ఆయన సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకు�