హుజూరాబాద్ : సంస్కారం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడమేనా ఆయన సంస్కారం అని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించాడు. శుక్రవార�
హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక�
గతంలో మూడెకరాల భూమి.. నేడు దళితబంధు దేవుళ్లతోపాటు ముఖ్యమంత్రి చిత్రపటానికి పూజలు ఇల్లందకుంట, సెప్టెంబర్ 15 : తమ బతుకు రాతను మార్చిన సీఎం కేసీఆర్కు గుండెల్లో గుడి కట్టిందో దళిత కుటుంబం. కరీంనగర్ జిల్లా ఇ�
హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎ�
హుజురాబాద్: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన హుజురాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో జరిగిన కులసంఘాల ఆత్మీయ సమ్మే�
“దళితబంధు” డబ్బులతో కొన్న నూతన ట్రాక్టర్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం నారాయణ “దళితబంధు”డబ్బులతో నూతన ట్రాక్టర్ ను కొ�
కరీంనగర్ : ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో..అని పాడుకునేది. కానీ దవాఖానాల్లో వసతులు పెరగడంతో పాటు కేసీఆర్ కిట్ తో పోదాం పావే బిడ్డో అని సంబురపడుతున్నారని ఆర్థికశాఖమంత్�
హుజురాబాద్ :మూడెకరాల భూమి పొందిన దళిత కుటుంబం తమ ఇంట్లో కేసీఆర్ చిత్రపటాన్ని దేవుడిగా భావించి పూజలు చేస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం రవీందర్-రాజ
నేటి నుంచి హుజూరాబాద్లో రీ సర్వే దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రత�
బీజేపీ విధానం రద్దు.. ఆ పార్టీకి ఓటు వద్దు ఊడగొట్టే బీజేపీయా.. ఉద్యోగాల టీఆర్ఎస్సా.. దొడ్డువడ్లు కొంటామని చెప్పి ఓట్లు అడగాలి కమలం పార్టీకి ఓటేస్తే పదేండ్ల ప్రగతి వెనక్కి సంక్షేమ టీఆర్ఎస్కు అండగా నిలవం
మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి తొందర పడకండి.. వివేచనతో ఆలోచించండి కేసీఆర్ ఇస్తున్నడని.. ఊరికే ఖర్చు చేయొద్దు భవిష్యత్తులో ఎవరి ముందూ చేయి చాపొద్దు దళితబంధు లబ్ధిదారులతో మేధావుల కమిటీ మల్లేపల్లి లక�
హుజూరాబాద్: ఈ ఏడాదిలో యాభై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని హరీశ్ రావు అన్నారు. ఆయన హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవోస్ కృతజ్ఞత సభ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కేంద్రం
హుజురాబాద్: బీజేపీ విధానం రద్దు..రద్దు…రద్దు..ఆ పార్టీకి ఓటు వద్దు…వద్దు…వద్దు అనిహరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం వీణవంక మండలం కిష్టంపేటలోని పీఎస్ కల్యాణ మండపంలో చేనేత కార్మికుల చెక్కుల పంపిణీ కార్యక్ర