Chakali Ilamma | తెలంగాణలోని రజకుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారి సంక్షేమం కోసం బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్
Dalit Bandhu | నాంపల్లి రాజేందర్.. కనకం రవీందర్.. మాట్ల సుభాష్.. నిన్నటివరకూ కూలీలు. బతుకుపోరులో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. జీవితసాగరాన్ని ఈదడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు వారే ఇతరులకు పని కల్పించే స్థితి
గ్రామాల్లో అభివృద్ధి జరగలేదా? నిరూపిస్తారా? ప్రతిపక్షాలకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సవాల్ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అభివృద్ధికి పట్టంకట్టండి: విద్యాశాఖ మం�
హుజూరాబాద్ : హూజూరాబాద్లోని జమ్మికుంటలో శనివారం జరిగిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హూజూరాబాద్, చుట్టుపక�
హుజూరాబాద్ : హుజూరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు తెల్పుతున్నారు. తాజాగా హుజురాబాద్ రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గ�
హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన “గౌడ ఆశీర్వాద సభ” విజయవంతమైంది. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గీతకార్మికులు, గౌడన్నలు హాజరయ్యారు. అనుకున్నదాన
హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన హుజూరాబాద్లో
హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఏకగ్రీవ తీర్మానంహుజూరాబాద్, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల చెల్పూర్ గ్రామ నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్కు జైకొట్టారు. గులాబీ పార్టీకి మద్దతుగా మంగళవారం