నా కొడుకును పొట్టన పెట్టుకున్నవ్ జవాబు చెప్పకుండా జారుకున్న ఈటల బయట పడుతున్న బీజేపీ నేత అకృత్యాలు కరీంనగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుజూరాబాద్ : ఓ తల్లి కడుపు మండింది. బీజేపీ నేత ఈటలపై �
గెలుపు విల్లు ప్రతి మనసుకూ చేరిన ప్రచారం.. ముందే ఖరారైన టీఆర్ఎస్ విజయం అక్టోబర్ 30న పోలింగ్.. నవంబర్ 2న లెక్కింపు కేసీఆర్ పరిపాలన, పథకాలకు సర్వత్రా ఆమోదం ఉద్యమ పార్టీకి అండగా హుజూరాబాద్ ఓటర్లు అన్ని �
అక్టోబర్ 1న నోటిఫికేషన్.. 8 వరకు నామినేషన్లు నవంబర్ 2న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఆన్ గోయింగ్ పథకాలు యథావిధిగ
పన్నుల భారం మోపుతున్నందుకా?: ఎమ్మెల్సీ పల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం ఇల్లందకుంట, సెప్టెంబర్ 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పన్నులు వేయడం తప్ప.. పనులు చేయడం చేతకాదని ఎమ్మెల్సీ, రైత�
జమ్మికుంట వ్యవసాయ మారెట్లో సభ మున్నూరు కాపు సంఘం నేత వద్దిరాజు హుజూరాబాద్, సెప్టెంబర్ 28: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మారెట్ ఆవరణలో అక్టోబర్ 3న మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం న
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపుహైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలని తెలంగాణ కేంద్రప్రభుత్వ,
హుజూరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణం 2వ వార్డు లో నిర్వహించిన ఆమెకు ప్రజలు బ్రహ్మరధం ప�
హుజురాబాద్ : అక్టోబర్ 3న జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తెలంగాణ మున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున “మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళన సభ” నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్మన్ వద్ద�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హ�
హుజూరాబాద్ : జోరు వానలోను గులాబీ జోరు కొనసాగుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజక వర్గంలోని జమ్మికుంట పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, ముదిరాజులు, యువకులు, సింగాపురం లోని గెస్ట్హౌజ్లో ర
మంత్రి హరీశ్రావు | రైతులను ఆదుకున్న పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు.
హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను బోల్తా కొట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి డైలాగులతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభివృద్ధి సంక్షేమం టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం �