హుజూరాబాద్ : గత 60 ఏండ్ల నుంచి ఏ ప్రభుత్వం చేయనటువంటిది మా కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టి కుటుంబానికి పదిలక్షలు ఇచ్చి మమ్ములను ఒక ఉన్నతస్థాయిలో చూడాలనే ఆశతోని ఉన్నరు. కాబట్టి ఈ రోజు మ�
జమ్మికుంట: టీఆర్ఎస్ సర్కారుతోనే సంక్షేమం సాధ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్క�
Balka Suman | ఈటల రాజేందర్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. సానుభూతి పొందేలా ఈటల డ్రామాలు చేసే అవకాశం ఉందని చెప్పారు.
పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో ఫస్టియర్ పరీక్షలు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల కసరత్తు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక �
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం మోత్కూరు/ హుజూర్నగర్ రూరల్/ కోటపల్లి, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతు�
హుజూరాబాద్ : అయ్యా! ఈటల రాజేందర్గారు మా ఊరిని మండలం చేయాలని అడిగినం. మీరు స్పందించలేదు. మీరు మీ స్వలాభం కోసం దళితుల భూమిని ఆక్రమించుకుని, దానివల్ల మీరు రాజీనామా చేసి ఈ రోజు బై ఎలక్షన్లు తీసుకు�
హుజూరాబాద్ : గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ వావిలాల మండలం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఈటల. దళితుల భూమి దొంగతనంగా తీసుకోవడం వల్ల ప�
సామాన్యుడు, అందరిలో కలిసిపోతే తత్వం ఉన్నవాడు, విద్యార్థిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవాడు, పేద ప్రజల బాధలు తెలిసిన వాడు.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని వీణవంక ఎంపీటీసీలు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గె�
హుజురాబాద్ : దళితుల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని ఓటమి భయంతోనే అడ్డుకోవాలని ఈటల రాజేందర్ కుట్ర చేస్తున్నారని హుజురాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. దళితుల పక్షపాతి అయిన కేసీఆ
బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితబంధు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాశారంటూ టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ దళితుల అభివృద్ధి ఓర్వలేని ఈటల రాజేంద
హుజూరాబాద్ : “ఖబర్దార్ ఈటల రాజేందర్.. నువ్వు దళిత ద్రోహివి” అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆయన బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి,ఎంపీపీ పావని వెంకటేష్,