Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ( gellu srinivas yadav ) శుక్రవారం నామినేషన్ వేశారు. ముందు జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాలో, ఇల్లందకుంటలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గెల్లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన తల్లిదండ్రులు లక్ష్మీ-మల్లయ్య ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Huzurabad | నామినేషన్ వేసిన ఉద్యమాలబిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్
Huzurabad | బహుజన వాదం ముసుగులో తీన్మార్ మల్లన్న అక్రమాలు..!
Huzurabad | ప్రజల మనిషిగా.. సామాన్యులతో కలిసి కోలాట నృత్యం!