తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలివిడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్య
హుజురాబాద్: శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత జాతి ఉద్ధరణకు మహత్�
దళిత బంధు | దళిత బంధు పథకానికి అడ్డు పడుతున్న కిరికిరి గాళ్లకు అన్ని ఒక్కటే సారి చెప్తే హార్ట్ ఫెయిల్ అయి చస్తారని ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నా అని సీఎం కేసీఆర్ తెలిపారు.
దళితబంధు కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం రూపురేఖలపై వివరణ ఇచ్చారు. శాలపల్లి సభలో మాట్లాడుతూ.. ‘దళిత మేధావుల్లారా.. బిడ్డలారా.. సింహల్లాగా కదలండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్ప
హూజూరాబాద్: దళితులు దరిద్రులు కాదు.. వారి ఆర్థిక స్వాలంబనే రాష్ట్ర ప్రగతికి దిక్సూచీగా మారుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హూజూరాబాద్లో ఇవాళ ఆయన దళితబంధు ( Dalit Bandhu ) పథకాన్ని ప్రారంభించారు.
హుజూరాబాద్లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువర్ణ అవకాశం. మన నిర్ణయంతో భారత దళిత జాతి మేల్కొంటుంది. ఉద్య
హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితబంధు పథక ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ‘హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం భారతదేశ దళిత ఉద్య
ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ రోజు హుజూరాబాద్ వేదికగా దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పథక అమలు తీరును వి�
దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్�
CM KCR | హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో మాట్లడుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ‘ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ రైతు బంధు కార్యక్రమం ఈరోజు బ్రహ్మాం
శామీర్పేట:హుజురాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్య