హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రచారం ముగియడంతో స్థానికేతరులను అధికారులు హుజూరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజీనామాతో మొదలైన ఉప ఎన్నిక ప్రచారం సమ
జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమైపోయిందని, ఈ మేరకు ఉదయమే మనకు తాజా సర్వేలు అందాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించ�
హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్ పెద్ద అవినీతి పరుడు అని, ఆయనకు ఓట్లు వేస్తే అవినీతికి వేసినట్లేనని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా
హుజూరాబాద్టౌన్ : హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు వివిధ సంఘాల నుంచి వెల్లువలా మద్ధతు లభిస్తోంది. ఈ మేరకు అఖిల భా
వీణవంక : తెలంగాణ రాష్ట్రంలో పేదప్రజల సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని కనపర్తి గ్రామంలో బుధవారం సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్�
వీణవంక: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకోచ్చిన దళితబంధు పథకాన్ని, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన పార్టీ నాయకుడి ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేపించి దళతబంధును ఆపించారని, దళితుల
వ్యక్తులు రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటా రు. అందివచ్చిన అవకాశాలనుపుష్కలంగా వినియోగించుకుంటారు. అలా టీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకున్న వాడు ఈటల. విలువలతో కూడిన రాజకీయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్�
హుజూరాబాద్: దళితబంధు దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇది దేశానికే దిక్సూచిగా మారుతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట�
హుజూరాబాద్: అబద్ధాల బీజేపీకి ఉప ఎన్నికల్లో సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎకరం అమ్మితే ఎన్నికల్ల
జమ్మికుంట : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం జమ్మికుంట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్
హుజూరాబాద్: సీఎం కేసీఆర్ మాత్రమే ముస్లింల బాగోగులు పట్టించుకుంటాడు. టీఆర్ఎస్ పాలనలోనే ముస్లింలకు భద్రత అని టీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మహ్మద్ శుకురోద్దీన్ అన్నా�
హుజూరాబాద్ :పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలను పెంచిన బిజెపికి ఉపఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆమె మంగళవారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి గ్రామంలో మహ�
హుజూరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం హుజూరాబ�