ఎన్నికల తర్వాత గ్యాస్ రూ.200 పెరుగుతది బీజేపీకి ఓటేస్తే రేట్ల బాదుడు మరింత తీవ్రం ఈటల గెలిస్తే ఆయనకే లాభం.. ప్రజలకు కాదు గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి.. మీకు సేవ చేస్తాం సిరిసేడు ధూంధాంలో మంత్రి హరీశ్ర
హుజురాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని సిర్సపల్ల�
వీణవంక : దేశాన్ని కార్పోరేట్ సంస్థలకు తాకట్టుపెట్టి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ పార్టీని ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడించాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామ�
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అంటే గ్యాస్ సిలిండర్ ధర 1200 అయితదని మంత్రి హరీశ్రావు తెల�
హుజూరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులు, రైతులపై ప్రేమ లేదని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ అంబేద్కర్ చిత్ర�
హుజూరాబాద్: మీకు అందుబాటులో ఉండి, ఏ చిన్న సమస్య వచ్చిన ఫోన్ కొట్టిన క్షణాల్లో వచ్చి మీ ముందువాలుతా, నిరుపేద బిడ్డగా నన్ను ఆదరించి ఆశీర్వదించండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ హుజూరాబాద్ �
హుజూరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఎన్జీవో పాత్ర మరవలేనిదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. పట్టణంలోని కొత్తపల్లిలో సోమవారం ఆయన టీఎన్జీవో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశం �
హుజూరాబాద్: బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల�
హుజూరాబాద్ చౌరస్తా: సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటేయాలని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం
వీణవంక : ఈటల రాజేందర్ గత్యంతరం లేక బీజేపీ నుంచి పోటీచేస్తున్నాడని, ఇదంతా పోలింగ్ వరకేనని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ప్రచారంలో భాగంగ�