వీణవంక: కేసీఆర్ సారధ్యంలో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, కోట్లాది రూపాలయలతో పేద ప్రజల సంక్షేమ కోసం పథకాలను తీసుకోస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని మెదక్
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కోన్నారు. మండల పరిధిలోని మాచనపల్లి మాజీ ఎంపీట�
హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒరిగేది ఏం లేదని గెల్లు శ్రీనివాస్ కు ఒక్క అవకాశం ఇస్తే హుజూరాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తామని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవ
జమ్మికుంట రూరల్ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి గౌడ కులస్తులకు పూర్వ వైభవం తీసుకు వచ్చిందని వర్దన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మడిపల్లి గ�
అడుగడుగునా జన నీరాజనాలు.. ఆత్మీయ పలకరింపులు..హామీలు..జై తెలంగాణ అంటూ హోరెత్తిన పల్లెలు వీణవంక : పేదరికంలో కష్టపడి చదువుకొని పెరిగినోన్ని..పేదల కష్టాలు తెలిసినోన్ని ..మీ కళ్ళ ముందు అమ్మా..బాపు అంటూ తిరుగుతూ ఉ�
జమ్మికుంట : ఆర్యవైశ్య సోదరులు అందరూ ఒక్కతాటి మీద ఉందాం..సీఎం కేసీఆర్ గారి బాటలో నడిచి, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు ఆర�
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : ఈటల రాజేందర్ తన పదవికి స్వార్థం కోసం రాజీనామా చేశాడే తప్ప ప్రజల అవసరాల కోసం కాదని, ప్రజల కోసం రాజీనామా చేయని ఆయనకు ప్రజలు మళ్ళీ ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రణాళిక సంఘం ఉప�
జమ్మికుంట : దళితులంటే బీజేపీకి పడదు. దళిత వ్యతిరేక పార్టీ అది. ఇగ ఈటలకు దళితులు ఎదగడం ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు దళిత బంధును ఆపిచ్చిన్రు. అయితే ఏమైతది.. మరో వారం రోజుల్ల మళ్లీ దళిత బంధు గ్రౌండింగ్ అ�
హుజూరాబాద్ : బడుగు బలహీన వర్గాల నేతగా చెప్పుకుంటున్న బీజేపీ నేత ఈటల రాజేందర్కు బీసీలకు చేసింది ఏమిలేదని, మీదికి మాత్రమే బీసీలపై ప్రేమ చూపిస్తాడని, బీసీ ఓట్లు అడిగే అర్హత ఆయనకు లేదని మాజీ మంత్రి ఎల్�
ఉగాది కానుకగా లక్ష రుణమాఫీ మిత్తి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది సీఎంను ఒప్పించి వావిలాలను మండలం చేస్తా ఈటలకు ఓటమి భయం పట్టుకున్నది బాండ్ పేపర్ రాసి మాట తప్పిన ఎంపీ అరవింద్ మాటలు ఇక్కడ చెల్లవు జమ్మిక�
కాజీపేట- కరీంనగర్ రైల్వేలైన్ రద్దుపై మాట్లాడవేం: వినోద్ హుజూరాబాద్, అక్టోబర్ 21: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా ఎన్నికై రెండున్నరేండ్లు గడిచినా కేంద్రం నుంచి రూపాయి అయినా తెచ్చారా? అని
ఉస్మానియా యూనివర్సిటీ : త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు వెల్లువలా వచ్చిపడుతోంది. విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు, ఉద్యమంలో భాగంగా ఎన్నో