హుజూరాబాద్ : హుజూరాబాద్ కు సరికొత్త కళ వచ్చింది. ఏండ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ పట్టణాన్ని రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో కేవలం మూడు నెలల్లో ప్రగతిబాట పట్టించింది. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే బు�
కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించా
ప్రజలారా.. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినయో మీ అందరికీ తెలుసు. గీ ఎన్నికలకు కారకులెవరో మీకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమచరిత్ర గురించీ, ముఖ్యమంత్రి కేసీఆర్కు మన కరీంనగర్ ప్రజల మీదున్న ప్రేమ గురించీ మీకు తె
మంత్రిగా చేయనిది.. ఎమ్మెల్యేగా ఏంచేస్తారు? ఈటలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫైర్ హుజూరాబాద్/హుజూరాబాద్ చౌరస్తా, అక్టోబర్ 27: లెఫ్టిస్ట్ను అని చెప్పుకొని రైట్ పార్టీ బీజేపీలో చేరినప్పుడే మీ ఆత్మగౌరవం �
జమ్మికుంట రూరల్ : బక్కపేద ఉద్యమ నాయకున్ని నేను.. మీ బిడ్డగా పని చేస్తా ..కబ్జాదారునికి బుద్ది చెప్పి .. ఆశీర్వదించండి హుజురాబాద్ను అభివృద్ధి చేస్తానని హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆభ్యర్ధి గెల్లు శ్రీనివ
జమ్మికుంట రూరల్ : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి రాకముందే హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగిరిందని, హుజూరాబాద్ గడ్డ..గులాబీ జెండా అడ్డా అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మండల పరిధిలోని బ
వీణవంక : మండలంలో గత కొద్ది రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగి సింది. చివరి రోజు అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగింది. గ్రామాలలో ఎక్కడా చూసినా గులాబీ జెండాలు, కం�
హుజురాబాద్టౌన్ : గతంలో ముస్లీం మైనార్టీలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, సొంత రాష్ట్రంలో ఇంటి పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మైనార్టీలకు పెద్ద పీఠవేశాడని, అలాంటి సీఎం కేసీఆర్క
హుజురాబాద్ టౌన్ : లెప్టిస్ట్ భావాలు కలిగిన ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరి స్వయం సేవకులుగా పనిచేస్తున్న విశ్వహిందూ పరిషత్ నాయకులను, కార్యకర్తలను, సభ్యులను పార్టీలో చేరినప్పటినుండి పట్టించుకోకు�
హుజురాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధ�
వీణవంక రూరల్ : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమ సర్కారుకు మద్దతునివ్వాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నాయకుడు ప
కమలాపూర్ : బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీఆర్ఎస్సేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గూడూరు గ్రామ శివారులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచా�