హుజూరాబాద్లో జరిగిన రాజకీయ క్రీడలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటైన తీరు పతన రాజకీయాలకు పరాకాష్ట. ఏదో సాధించామని రంకెలేస్తున్న వారు గత ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకోవాలె. అవకాశవాద రాజకీయా�
పార్టీని ఇంత ఘోరంగా బలిపెడతారా?.. గతంలో వచ్చిన 62 వేల ఓట్లు ఏవి? పీసీసీ చీఫ్పై సీనియర్ నేతల ముప్పేట దాడి కాంగ్రెస్ పార్టీ పరువు తీశారంటూ ఆగ్రహం మధ్యలోనే వెళ్లిపోయిన జానా, రాజనర్సింహ కోమటిరెడ్డి సహా పలువు
కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 162 ఓట్ల మెజా�
కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4,014 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,435 ఓట్లు, కాంగ
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. నాలుగు రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు,
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డిజిట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకు�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 193 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 359 ఓట్ల
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్కు తొలి రౌండ్లో 122 ఓట్లు వచ్�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీజే�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శాతం రికార్డు దిశగా పెరుగుతోంది. గంట గంటకూ పోలింగ్ శాతం పెరుగుతుండటడం, ఇప్పటికీ ఓటర్లు క్యూలో నిల్చుండటంతో దాదాపు 90 శాతం వరకూ పోలింగ్ అవ్వొచ్చనే అభిప్రాయం వ్య
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి బరిలో 30 మంది అభ్యర్థులు ఓటు వేయనున్న 2,37,036 మంది ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ కొవిడ్ నేపథ్యంలో 2 గంటల అదనపు సమయం అందరూ ఓటేయండి: ఎన్నికల సంఘం సీఈవో హైదరాబాద్/కర
హుజురాబాద్ : ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం’ బాగుపడదనే నానుడి నగ్న సత్యం. గత పాలకుల చేతిలో దగాపడ్డ తెలంగాణ రైతాంగం దుస్థితే ఇందుకు నిదర్శనం. కానీ, స్వరాష్ట్రంలో ఎవుసం పండుగలా సాగుతున్నది. రైతును ర