పనిచేస్తున్న గుడిలోనే దొంగతనం చేయాలనుకున్నాడో వ్యక్తి. అయితే హుండీలో చెయ్యి ఇరుక్కుపోవడంతో దొరికిపోయిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు మండలంలో జరిగింది.
Kondagattu temple | జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు(Kondagattu temple) ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీ( Hundi)నగదు లెక్కిస్తున్న క్రమంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు.
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం(Mallanna temple)లో ఈ నెల 11వ తేదీన హుండీ(hundi )లను విప్పి నగదును లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న నిర్వహించాల్సిన హుండీ లెక్�
Mallanna Temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna temple) వారి ఆలయ హుండీలను మహా మండపంలో ఆలయ ఈవో ఏ.బాలజీ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ రంగరావు పర్యవేక్షణలో గురువారం లెక్కింపులు జరిగా�
Tirumala |తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.75 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers) తెలిపారు.
Tirumala | తిరుమల (Tirumala ) లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.5.21 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers ) వెల్లడించారు.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పోలీసులు, ఆలయ కమిటీ బాధ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పూజలు �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో