కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో 15 రకాల దుకాణాల నిర్వహణకు ఆలయ పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామి, ఈవో టంకశాల వెంకటేశ్ నేతృత్వంలో స్వల్పకాలిక(8 నెలలకు) టెండర్లను నిర్వహించారు. 4 దుకా�
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం ఈ ఏడాది మే నెలలో నమోదయ్యిందని, రూ.130.29 కోట్ల భారీ మొత్తం సమకూరిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్�
చేర్యాల, మార్చి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను ఈ నెల 29వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వ�