యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమతోచిన విరాళాలు స్వామివారికి సమర్పిస్తున్న�
కూసుమంచి: మండల పరిధిలోని గుర్వాయిగూడెం రామాలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళాలు పగులగొట్టి అందులో నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.సుమారు రూ.15 వేల నగదు, ఇతర