కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అనుచరుల అరాచకాలపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మైనంపల్లి అనుచరులు సోషల్మీడియాలో మహిళలను కించపరిచేవిధంగా పోస్టుల పెడుతు�
BRS Party | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మానవ హక్కులకు భంగం వాటిల్లుతొందని, విచారణ జరిపి మానవ హక్కులను కాపాడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులందరం ఇవ�
హైదరాబాద్లో ఇటీవల కొందరు కల్తీకల్లు తాగి మరణించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆగస్టు 20లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని రెవెన్యూ (ప్రొహిబిషన్ అ�
పదిహేను ఏండ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఫ్రాన్స్ త్వరలో నిషేధం విధించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తాజాగా వెల్లడించారు.
బాలికల గురుకులాలు, విద్యాసంస్థల్లో కేవలం మహిళా సిబ్బందినే నియమించాలనేది జీవో 1274 నిర్దేశిస్తున్నది. ఏ సొసైటీలోనూ ఈ జీవో అమలవడం లేదు. ఇటీవల బదిలీలు, ప్రమోషన్ల సమయంలో ఈ జీవోను పూర్తిగా పక్కనబెట్టిన ఎస్సీ గు�
దశాబ్ద కాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రికెటర్ల భవిష్యత్ను సయ్యద్ అమీనుద్దీన్ అనే వ్యక్తి నాశనం చేస్తున్నాడని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(హెచ్ఆర్సీసీ)..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీ�
నియంతల యుగం మళ్లీ రావచ్చని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి అధిపతి హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర ఘటనలను నివారించడానికి అత్యవసర చర్యలు అవసరమని పిలుపునిచ్చారు.
తన తండ్రికి చెందిన మాజీ ఉద్యోగిని అపహరించి, హత్య చేశారన్న ఆరోపణలపై ఉగాండాలో అరస్టై మూడు వారాలు జైలుపాలైన భారతీయ సంతతి సంపన్న వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్ కూతురు వసుంధరా ఓస్వాల్ ఉగాండాలోని జైలులో మానవ �
కశ్మీర్పై పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యకు దిగింది. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని భారత్ను కోరుతూ ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఒక తీర్మానాన్ని చేసింది. అలాగే కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దును ఖ�
అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వాక్ స్వాతంత్య్రం, మానవ హక్కుల రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయన పేరు నామినేట్ అయ్యిందని యూరోపియన్�
సినిమాలను తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండితీరాలని తెలిపింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్ (Jimmy Carter) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్ ఇ. కార్టర�
ఆస్తి అనేది ప్రాథమిక హకు కాకపోయినప్పటికీ అది మానవ హకేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరోగ్య హకు, జీవనోపాధి హకు మాదిరిగా ఆస్తిహకు కూడా మానవ హకేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని జస్టిస్�
బుర్కినా ఫాసో దేశ ఆర్మీపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆరోపణలు చేసింది. మిలిటెంట్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై 223 మంది పౌరులను ఆర్మీ ఊచకోత కోసిందని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది.