సినిమాలను తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండితీరాలని తెలిపింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్ (Jimmy Carter) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్ ఇ. కార్టర�
ఆస్తి అనేది ప్రాథమిక హకు కాకపోయినప్పటికీ అది మానవ హకేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరోగ్య హకు, జీవనోపాధి హకు మాదిరిగా ఆస్తిహకు కూడా మానవ హకేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని జస్టిస్�
బుర్కినా ఫాసో దేశ ఆర్మీపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆరోపణలు చేసింది. మిలిటెంట్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై 223 మంది పౌరులను ఆర్మీ ఊచకోత కోసిందని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది.
ప్రజాస్వామ్య నైతికత, పౌర, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పోరాడే భావాలు కలిగిన పౌరహక్కుల కార్యకర్తలుగా మేము ఈ లేఖను రాస్తున్నాం. ఈ లేఖ ద్వారా మీకు ఓ విజ్ఞప్తి చేయదలచుకున్నాం.
‘బాలగంగాధర్ తిలక్ కనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేవాడు కాదు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మహక్కు’ అని నినాదించేవాడంటారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. దేశంలో అనాదిగా పా�
విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు.
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇరాన్కు చెందిన మానవహక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీని వరించింది. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కార�
అంతర్జాతీయ వేదికపై మోదీ సర్కార్ మరోసారి భారత పరువును పోగొట్టింది. భారత అంతర్గత విషయాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విదేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. రెండు నెలలుగా నిప్పుల కొలిమిని తలపిస్తున�
హ్యూమన్రైట్స్ ముసుగులో బెదిరింపులు, సెటిల్ మెంట్లు దందాలకు పాల్పడుతున్న మహిళ, విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ పోలీసుస్టేషన్లో సీఐ శ్రీని వాస్జీ వివరాలు వెల్లడించారు
గడిచిన ఆరేండ్ల వ్యవధిలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు మొత్తంగా 11,656 మంది చనిపోయినట్లు పార్లమెంట్ సాక్షిగా గత జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా అన్ని
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ ద�
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర