ప్రజాస్వామ్య నైతికత, పౌర, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పోరాడే భావాలు కలిగిన పౌరహక్కుల కార్యకర్తలుగా మేము ఈ లేఖను రాస్తున్నాం. ఈ లేఖ ద్వారా మీకు ఓ విజ్ఞప్తి చేయదలచుకున్నాం.
‘బాలగంగాధర్ తిలక్ కనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేవాడు కాదు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మహక్కు’ అని నినాదించేవాడంటారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. దేశంలో అనాదిగా పా�
విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు.
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇరాన్కు చెందిన మానవహక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీని వరించింది. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కార�
అంతర్జాతీయ వేదికపై మోదీ సర్కార్ మరోసారి భారత పరువును పోగొట్టింది. భారత అంతర్గత విషయాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విదేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. రెండు నెలలుగా నిప్పుల కొలిమిని తలపిస్తున�
హ్యూమన్రైట్స్ ముసుగులో బెదిరింపులు, సెటిల్ మెంట్లు దందాలకు పాల్పడుతున్న మహిళ, విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ పోలీసుస్టేషన్లో సీఐ శ్రీని వాస్జీ వివరాలు వెల్లడించారు
గడిచిన ఆరేండ్ల వ్యవధిలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు మొత్తంగా 11,656 మంది చనిపోయినట్లు పార్లమెంట్ సాక్షిగా గత జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా అన్ని
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ ద�
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసి, ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పోరాటాలతో గుణపాఠం చెప్పాలని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ పిలుపు నిచ్చారు. ప్�
ప్రజల హక్కులు కాపాడటం, వారి అవసరాలు తీర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అభివృద్ధి, సం�
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లా�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తర్వాత నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల జనరల్స్టడీస్ పేపర్ ప్రశ్నల సరళి ఎంత కఠినంగా ఉందో అభ్యర్థులందరికి విదితమే. జనరల్స్టడీస్ పేపర్ కంటెంట్లో వచ్చిన మార్పు, ప్�
-అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ 2006, మార్చి 15న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం ద్వారా ఏర్పడింది. యూఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్గా జైద్రాద్ అల్ హుస్సైనీ 2014న నియమితులయ్యారు. -యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన�