రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసి, ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పోరాటాలతో గుణపాఠం చెప్పాలని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ పిలుపు నిచ్చారు. ప్�
ప్రజల హక్కులు కాపాడటం, వారి అవసరాలు తీర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అభివృద్ధి, సం�
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లా�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తర్వాత నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల జనరల్స్టడీస్ పేపర్ ప్రశ్నల సరళి ఎంత కఠినంగా ఉందో అభ్యర్థులందరికి విదితమే. జనరల్స్టడీస్ పేపర్ కంటెంట్లో వచ్చిన మార్పు, ప్�
-అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ 2006, మార్చి 15న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం ద్వారా ఏర్పడింది. యూఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్గా జైద్రాద్ అల్ హుస్సైనీ 2014న నియమితులయ్యారు. -యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన�
బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయాలని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ కోరారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాల అదాలత్ పోస్టర్ను శనివారం ఘట్కేసర్లో ఆవిష్కరిం
ప్రధాని మోదీ గొప్ప నాయకుడని బీజేపీ తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇదంతా ప్రచారార్భాటమే! ‘ పైన పటారం, లోన లొటారమనీ, మోదీ పాలన డంబాచారం’ అని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. వివిధ దేశాలలో ఆర్థిక పరి�
Time Bank | స్విట్జర్లాండ్కు చెందిన క్రిస్టినా వయసు 67 ఏండ్లు. టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పెన్షన్ కూడా బాగా వస్తున్నది. హాయిగా కాలం వెళ్లదీయవచ్చు.కానీ ఆమె ఇంట్లో కూర్చోలేదు. 87 ఏండ్ల వృద్ధురాలి బాగోగులు చ
human rights day ( నేడు మానవ హక్కుల దినోత్సవం )| స్త్రీ అక్షరాస్యత పెరుగుతున్నది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా.. పనిచేసే చోట మాత్రం ప్రశాంతత లేకుండా పోతున్నది. లైంగిక వే
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్, తెలంగాణ హ్యూమన్రైట్స్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘జస్టిస్ ఆన్ వీల్స్’ పేరుతో మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం ని�
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ట్రిపుల్ తలాక్కు
పోలీస్ స్టేషన్లలోనే హక్కుల ఉల్లంఘన ఎక్కువ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన నల్సా మొబైల్ యాప్ ప్రారంభం న్యూఢిల్లీ, ఆగస్టు 8: పోలీసుల అదుపులో ఉన్నవారిపై వేధింపులు, చిత్రహింసలు దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల వినతి న్యూఢిల్లీ, జూలై 6: గిరిజన హక్కుల నేత స్టాన్ స్వామి మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు 10 ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశ�