తొలి సంధ్యలో.. పూలరాగాల తేనెగీతాలు వినాలన్న తీయని కోరిక చాలా మందికి ఉంటుంది. అందుకే పచ్చదనంలో మునిగిపోయి పరవశించిపోయేందుకు పచ్చికబయలు లాంటి పెరడు లేకపోయినా, నచ్చిన చోట ముచ్చటైన పూలకుండీలు వేలాడదీసుకున�
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు
కొత్తకోట పట్టణంలో తాళం వేసిన 5 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.96వేల నగదు ఆపరహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం అర్ధరాత్రి �
కూతురు పట్టించుకోక అనాథగా వదిలేసిన వృద్ధురాలి పట్ల ఎల్కతుర్తి పోలీసులు ఔదార్యం చూపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లో వృద్ధురాలు గొర్రె మార్తకి గృహాన్ని నిర్మించారు.
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�
ఉన్నది ఒకటే ఇల్లు.. కానీ, కిచెన్ తెలంగాణలో, బెడ్రూం మహారాష్ట్రలో ఉంటాయి. అదెలా సాధ్యం అనుకొంటున్నారా? అయితే, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహాజార్గూడకు వెళ్లాల్సిందే.
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. డీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడలోని గుమ్మకొండ కాలనీలో ఆంజనేయులు ఇంట్లో బుధవారం సాయంత్రం దొంగలు పడి 10 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ. 13 వేల నగదును చోరీ చేశారు
భూమాఫియాతో కుమ్మక్కై ఓ సామాన్యుడి ఇంటిని అక్రమంగా బుల్డోజర్లతో పోలీసులు కూల్చేయడంపై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమాషా చేస్తున్నారా? అని మండిపడింది. పాట్నాకు చెందిన సహ్యోగ దేవి అనే మహి�
పాత బట్టలు, నెరిసిన జుట్టుతో రోడ్డు పక్కన బిక్షం ఎత్తుకొనే వ్యక్తి ఆయన.. ఆయనను చూసినవారెవరూ ఇల్లు ఉన్నదని అనుకోరు. కానీ, లండన్లో డామ్ అనే యాచకుడికి ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది
కలల ఇంటిని సొంతం చేసుకోవడం ఏమంత సులభం కాదు. ధర, ప్రాంతం, విస్తీర్ణం వంటి ఎన్నో అంశాలను చెక్ చేసుకుని అన్నీ సరిగ్గా కుదిరితేనే సొంతిల్లు సమకూర్చుకోగలం.
రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై బుధవారం ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గత రెండు రోజులుగా మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ స్థానికంగా లేకపోవడంతో అధికారులు మం�
Lightining Strike | భారీ తుఫానులు వచ్చే సమయంలో నిర్మానుష్యమైన ప్రాంతాల్లోనో, పొలాల్లోనో పిడుగులు పడతాయని అనుకుంటాం. కానీ పిడుగులు ఎక్కడైనా పడొచ్చు. మనం ఇంట్లో ఉన్న సమయంలో కూడా వచ్చి మన నెత్తినే పడొచ్చు.
తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద�