పాత బట్టలు, నెరిసిన జుట్టుతో రోడ్డు పక్కన బిక్షం ఎత్తుకొనే వ్యక్తి ఆయన.. ఆయనను చూసినవారెవరూ ఇల్లు ఉన్నదని అనుకోరు. కానీ, లండన్లో డామ్ అనే యాచకుడికి ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది
కలల ఇంటిని సొంతం చేసుకోవడం ఏమంత సులభం కాదు. ధర, ప్రాంతం, విస్తీర్ణం వంటి ఎన్నో అంశాలను చెక్ చేసుకుని అన్నీ సరిగ్గా కుదిరితేనే సొంతిల్లు సమకూర్చుకోగలం.
రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై బుధవారం ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గత రెండు రోజులుగా మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ స్థానికంగా లేకపోవడంతో అధికారులు మం�
Lightining Strike | భారీ తుఫానులు వచ్చే సమయంలో నిర్మానుష్యమైన ప్రాంతాల్లోనో, పొలాల్లోనో పిడుగులు పడతాయని అనుకుంటాం. కానీ పిడుగులు ఎక్కడైనా పడొచ్చు. మనం ఇంట్లో ఉన్న సమయంలో కూడా వచ్చి మన నెత్తినే పడొచ్చు.
తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద�
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు, విదేశీ డాలర్స్ అపహరించిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల�
ముంబయిలోని షారుఖ్ఖాన్ నివాసం ‘మన్నత్'కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరేబియా సముద్రానికి అభిముఖంగా సకల విలాసాలతో కూడిన ఈ భవనం ముంబయిలోని ఖరీదైన నివాసాల్లో ఒకటని చెబుతారు. చాలా ఏళ్ల క్రితమే షారుఖ్ఖాన్
దేశంలోని పేదలందరికీ 2022 నాటికి ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఆ హామీ ఏమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిలదీశారు
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పది గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివార�
బీహార్లోని సరన్ జిల్లా ఖుదైబాగ్లోని ఓ పటాకుల వ్యాపారి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు మృతిచెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మరో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకోగా, వారి�
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నారని, అర్హులకు తప్పక ఇండ్లు అందిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. �