ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు దొంగగా మారాడు. తాను పనిచేస్తున్న దవాఖాన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడి దొరికిపోయాడు. కేసుకు సంబంధించిన వివరాలను హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో సీఐ రామలింగారెడ్డి విలేకర
ఇంటికి రక్షణ కల్పించాల్సిన వ్యక్తే దోచుకెళ్లాడు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు కథనం ప్రకారం... వివేకానందనగర్లోని వడ్డేపల్లి దామోదర్రావు ఇంటి�
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లతోపాటు గ్రామీణ ప్రాంతంలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లను ఆ
తెలంగాణలోని పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జోరందుకొన్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,535 ఇండ్ల నిర్మాణం 100 శాతం పూర్తయి
అక్రమాస్తుల కేసులో బీహార్కు చెందిన ఓ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నివాసంపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు
శ్రీ వల్లి టౌన్ షిప్లో తక్కువ ధరలతోనే సామాన్యులకు ప్లాటు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ వేలం నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో మొదటి దఫాగా వేలం నిర్వహించిన అధికారులు మరోసారి అవక�
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్�
పూజ దీపం పరదాకు అంటుకొని ఇల్లు దగ్ధమైంది. ఇల్లు పూర్తిగా కాలిపోయి 15 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన రేగొండ జగన్నాథం కిరాణం
ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా సీబీఐ తన నివాసాల్లో సోదాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. సీబీఐ బృందాలు మంగళవారం తన కుమారుడు కార్తీ చిదంబరం నివాసంత�
కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు శంషాబాద్ రూరల్, మే 12: సస్పెన్షన్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారి ఇంట్లో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పంచా�
భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని మనస్ధాపం చెందిన మహిళ (27) బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో వెలుగుచూసింది. అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య ప్రైవేట్ ఆస్ప
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆర్మూర్, మే 8 : పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో మాట తప్పిన ఎంపీ అర్వింద్కు నిరసనలు సెగ తప్పట్లేదు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ వైఖరిని నిరసిస్తూ గత నెలలో న�