Delhi ministers Protest | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు (Delhi ministers Protest) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికార నివాసం వద్ద శుక్రవారం బైఠాయించారు. మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్
ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లంగర్హౌస్ నానల్�
ఉత్తరప్రదేశ్లో మాఫియాను లేకుండా చేస్తానని.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ గ్యాంగ్రేప్నకు గురైన దళిత బాలిక ఇంటిని నిందితులు తగలబెడితే మాత్రం ఆయన చేతులు ముడుచ�
ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ హవా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రముఖ రెసిడెన్షియల్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్.కామ్�
Azam Khan | గుడ్డతో చుట్టి ఉన్న చిన్న మూటను ఆజం ఖాన్ (Azam Khan) ఇంటి గేటు లోపలకు ఒక వ్యక్తి విసిరాడు. ఆ మూటలో కొన్ని బట్టలు, ఒక టోపీ, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో చేతబడికి సంబంధించిన వస్తువులుగా ఆజం ఖాన్ భార్య, మాజీ ఎంపీ �
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలతో వారి కళ్లలో ఆనందాన్ని నింపుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్�
Kerala shocker | సెబాస్టియన్ అనే వ్యక్తికి ఇటీవల వివాహమైంది. అయితే తనను పెళ్లికి ఆహ్వానించకపోవడంపై పొరుగున నివసించే బిను అనే వ్యక్తి అవమానంగా భావించాడు. దీంతో వరుడి ఇంటిపై అతడు రాళ్లు విసిరాడు.
Umesh Pal murder case | ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్పై ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు చర్యలు చేపట్టారు. అతడి ఇంటిని బుల్డోజర్తో బుధవారం కూల్చివేశారు. 2.
దోడా జిల్లా అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. పగుళ్లిచ్చిన ఇండ్లను పరిశీలించాయి. జోషిమఠ్ మాదిరిగా ఈ ప్రాంతం కూడా కుంగుతున్నదని దోడా జిల్లా కలెక్టర్ తెలిపా�
తొలి సంధ్యలో.. పూలరాగాల తేనెగీతాలు వినాలన్న తీయని కోరిక చాలా మందికి ఉంటుంది. అందుకే పచ్చదనంలో మునిగిపోయి పరవశించిపోయేందుకు పచ్చికబయలు లాంటి పెరడు లేకపోయినా, నచ్చిన చోట ముచ్చటైన పూలకుండీలు వేలాడదీసుకున�
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు
కొత్తకోట పట్టణంలో తాళం వేసిన 5 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.96వేల నగదు ఆపరహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం అర్ధరాత్రి �
కూతురు పట్టించుకోక అనాథగా వదిలేసిన వృద్ధురాలి పట్ల ఎల్కతుర్తి పోలీసులు ఔదార్యం చూపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లో వృద్ధురాలు గొర్రె మార్తకి గృహాన్ని నిర్మించారు.
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�
ఉన్నది ఒకటే ఇల్లు.. కానీ, కిచెన్ తెలంగాణలో, బెడ్రూం మహారాష్ట్రలో ఉంటాయి. అదెలా సాధ్యం అనుకొంటున్నారా? అయితే, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహాజార్గూడకు వెళ్లాల్సిందే.