Woman Found Dead At Friend's House | స్నేహితుడి ఇంట్లో మహిళ మృతదేహం కనిపించింది. ఫ్రెండ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడని మహిళ కుటుంబం ఆరోపించింది. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పినట్లు పోలీసులు నిర్ధారించారు. పరారీలో ఉన
PEDDAPALLY | పెద్దపల్లి : పట్టణంలోని భూమ్ నగర్ లో గల దేవరకొండ దేవేంద్ర సత్యనారాయణ లకు చెందిన ఇంటిని పోలీసులు మాజీ జెడ్పిటిసి ఎక్స్ట్రా వెయిటర్ సహాయంతో అమానుష చర్యని పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఏలువాక రాజయ
సిమెంట్ను వాడకుండా ఇల్లు కట్టడమా? అది కూడా రాళ్లతో! కంటెంట్ క్రియేటర్ ప్రియం సారస్వత్ వెలుగులోకి తెచ్చిన ఈ ఇల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఇంటి వీడియో టూర్లో ఇంటి యజమానితోపాటు
Burnt Cash At Justice House | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో మార్చి 14న హోలీ రోజున జరిగిన అగ్నిప్రమాదంలో డబ్బుల మూటలు కాలినట్లు ఆరోపణలు వచ్చాయి. స్టోర్ రూమ్లో కాలిన డబ్బుకు సంబంధించిన ఫొటోలు, వీ
దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ 14.5 కేజీల బంగారంతో సోమవారం బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు (31) ఇంటిలో పెద్దయెత్తున బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లక్షలు పెట్టి మీరు ఓ ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేశారు. మూడు, నాలుగు తరాలపాటు నిర్మాణానికి ఏ ఢోకా లేదంటూ విక్రయించే సమయంలో బిల్డర్ నమ్మబలికాడు. కొనుగోలు ఒప్పందం కూడా పూర్తైంది. తీరా.. ఇంట్లోకి చేరాక కొన్�
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికార నివాసం కింద శివలింగం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా తవ్వకాల�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నదని కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. రెండు నెలలు కష్టపడి వందేండ్ల నాటి మ్యాప్ను సంపాదించినట్టు పేర్కొన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. దివ్యాంగుడైన దళితుడి స్థలాన్ని ఆక్రమించి సిద్ధరామయ్య ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు.
Bulldozer action | తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన ముస్లిం స్టూడెంట్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ సంఘటన జరిగింది.
House Bombed In Manipur | మణిపూర్లో ఒక బిల్డింగ్ను బాంబులతో కూల్చివేశారు. కుకీ తెగల ప్రాబల్యం ఉన్న ప్రాంతం నుంచి పారిపోయిన మైతేయి కుటుంబానికి చెందిన ఇల్లు అది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.