కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు శంషాబాద్ రూరల్, మే 12: సస్పెన్షన్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారి ఇంట్లో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పంచా�
భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని మనస్ధాపం చెందిన మహిళ (27) బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో వెలుగుచూసింది. అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య ప్రైవేట్ ఆస్ప
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆర్మూర్, మే 8 : పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో మాట తప్పిన ఎంపీ అర్వింద్కు నిరసనలు సెగ తప్పట్లేదు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ వైఖరిని నిరసిస్తూ గత నెలలో న�
దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో నూతన గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. మూడు నెలల్లో 43శాతం వృద్ధి రేటు నమోదైందని స్వేర్ యార్డ్స్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. అన్ని నగరాల్లో కలిపి 80వేల గృహ నిర్మాణాలు చేప
బెంగళూరు: ప్రత్యేక ఇల్లు కావాలని భార్య కోరడం, తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడం క్రూరత్వం కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ కారణాలతో భర్తకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను రద్దు చేసింది. ఒక భర్త విడ
అడవి పందులు ఓ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించాయి. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో మంగళవారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెంద�
ఏటేటా పెరుగుతున్న సామగ్రి ధరలు కొవిడ్తో మరింతగా పెరిగిన భారం స్టీలు, సిమెంట్ ధరలు పైపైకి 25 నుంచి 30 శాతం పెరిగిన వ్యయం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణవ్యయం భారంగా మారుతున్నది. నిర్�