బీఆర్ఎస్ నేత నిర్మించుకున్న కట్టడం అక్రమమంటూ జేసీబీతో పంచాయతీ అధికారులు తొలగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలోని బస్టాండ్ సమీపంలో 15 ఏ�
వెండి కంచం ఓ ముచ్చట. బంగారు పువ్వున్న వెండి కంచం అయితే మరింత సంబురం. అయినవాళ్లు ఇచ్చిపుచ్చుకునే బహుమతి ఇది. పెండ్లి వేళ అల్లుడికి స్థితిమంతుడైన మామగారు చదివించే కానుక. అయితే, రుచిగల పదార్థం విస్తట్లో తిన్
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో (Tirupati) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికులతోపాటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆందోళనకు గుర్తిచేస్తున్నాయి. నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు�
విమానాలకు బాంబు బెదిరింపులతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తిరుపతి, రాజ్కోట్, కోల్కతా, లక్నోలోని ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెద�
తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం (Bomb Threat) సృష్టించాయి. స్టార్ హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, కపిలతీర్థం, అలిపిరి సమ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై ఫుడ్ సెఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు మెరుపుదాడి చేశారు. కుళ్లిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం మినహా ఆహారపు సరఫరాకు సంబంధించిన ఇతర హోటల్స్ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చంటూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అంతర్గతంగా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ స�
TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.
కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీచేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే మార్గంలోని హోటళ్లు, దాబాలు, ఇతర ఆహార విక్రయకేంద్రాలు తమ యజమానుల పేర్లను స్వచ్ఛందంగా ప్రదర్శ
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ టాస్క్ఫోర్�
శంషాబాద్ పట్టణంలోని పలు హోటళ్లలో శుక్రవారం మున్సిపల్ శానిటేషన్ అధికారి లక్ష్మయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మార్క్ కిచెన్, శ్రీ వెంగమాంబ, వెంగమాంబ, స్వాగత్ గ్రాండ్ హోటళ్లలో పరిశుభ్రత లేకప
Food adulterated | ఆహారం కల్తీ(Food adulterated) చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodara Rajanarasimha) అన్నారు.