జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం మినహా ఆహారపు సరఫరాకు సంబంధించిన ఇతర హోటల్స్ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చంటూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అంతర్గతంగా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ స�
TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.
కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీచేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే మార్గంలోని హోటళ్లు, దాబాలు, ఇతర ఆహార విక్రయకేంద్రాలు తమ యజమానుల పేర్లను స్వచ్ఛందంగా ప్రదర్శ
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ టాస్క్ఫోర్�
శంషాబాద్ పట్టణంలోని పలు హోటళ్లలో శుక్రవారం మున్సిపల్ శానిటేషన్ అధికారి లక్ష్మయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మార్క్ కిచెన్, శ్రీ వెంగమాంబ, వెంగమాంబ, స్వాగత్ గ్రాండ్ హోటళ్లలో పరిశుభ్రత లేకప
Food adulterated | ఆహారం కల్తీ(Food adulterated) చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodara Rajanarasimha) అన్నారు.
Hotel food | ఆహార ప్రియులకు, బిర్యానీ లవర్స్కు ఆలర్ట్. వారం మొత్తం కష్టపడి వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ఏదైనా రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లి తింటున్నారా? పేరొందిన రెస్టారెంట్కు వెళ్లి డిమ్ లైటింగ్లో కూర్�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ హోటల్ పరిశ్రమ 7-9 శాతం మధ్యలో ఆదాయ వృద్ధిని సాధించనున్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. గడిచిన పదేండ్లుగా తక్కువ స్థాయిలో ఆదాయ వృద్ధిని నమోదు చేసుకుంటున
మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023కి గుడ్బాయ్ చెప్పి 2024ను ఆహ్వానించబోతున్నాం. ఈ ఏడాది ముగియడంలో ‘డిసెంబర్ 31’కి ఉండే క్రేజే వేరు. ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలన�
ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో కుదేలైన పేదలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్పై తాజాగా రూ.101.5 బాదింది.