బలగం ఫేమ్ గాయకుడు పీ మొగిలయ్య (68)ను మంగళవారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తరలించారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య గత కొంతకాలంగా మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బా
Lalit Modi hospitalisedఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు కరోనా సోకింది. న్యూమోనియా కూడా అటాక్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లల�
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే(82) ఆరోగ్యం క్షీణించిందని దవాఖాన వర్గాలు, కుమార్తె కిలే నషిమెంటో తెలిపారు. క్యాన్సర్తో చికిత్స పొందుతున్న పీలే.. మూత్రపిండాలు, గుండె సక్రమంగా
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత ఇటీవల తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానంటూ ప్రకటించి అభిమానులను షాక్కు గురి చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సమంత ఆరోగ్యంపై రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉం�
హాస్పిటల్ డాక్టర్లు తొలుత దీనిని లైట్గా తీసుకున్నారు. మామిడి పచ్చడి తినడం వల్ల ఆమె గొంతుకు గాయం అయిన సంగతిని వారు నమ్మలేకపోయారు. సమస్య తీవ్రంగా ఉంటే హాస్పిటల్కు రావాలని చెప్పి పంపారు
సంతాన సాఫల్య ప్రక్రియలో భాగంగా తన అండాలను దానం చేసేందుకు వెళ్లిన ఓ యువతి తీవ్ర అస్వస్థత పాలైంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర, జల్నా జిల్లా చందన్జీ�
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి అన్నే హెచ్చి కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. లాస్ ఏంజిల్స్లో ఓ ఇంటిని ఆమె కారుతో ఢీకొట్టింది. మార్ విస్టా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు అంతస్థుల ఇళ్
ఓ మధ్యతరగతి కుటుంబం నివసించే ఇంటికి ఎంత కరెంట్ బిల్లు వస్తుంది! సాధారణంగా వెయ్యి రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ప్రియాంక గుప్తా కుటుంబానికి ఏకంగా
అవుట్డోర్ షూటింగ్లో పాల్గొనడంతో వడదెబ్బకు గురైన ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. బెంగాలీ సినీ, టీవీ పరిశ్రమలో పేరొందిన డొలన్ రాయ్ ఆరోగ్య పరిస్ధితి ప్రస్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. నదియా జిల్లాకు చెందిన 14 ఏండ్ల బాలికపై స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కుమారుడు లైంగికదాడికి పాల్పడి హత్య చ
చెన్నై : తమిళ హీరో శింభు వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ శనివారం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడటంతోనే శింభును ఆస్పత్రికి తరలించారని, అయితే ఆయన కొవిడ్-19తో బ