లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించిన కేసులో కీలక నిందితుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ సోకింది. దీంతో ఆయనను జిల్లా జైలు నుంచి ప్రభ�
ముంబై : పాతతరం నటి, దివంగత దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ భార్య సైరా భాను (77) అనారోగ్యంతో దవాఖానలో చేరారు. ఆమె ముంబైలోని హిందుజా ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త దిలీప్ కుమార్ ఈ ఏడ�
ఐసీయూలో మంత్రి| పశ్చిమ బెంగాల్ వినియోగదారుల వ్యవహారాల మంత్రి సధన్ పాండే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. గత కొంతకాలంగా ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం కోల్కతాలోని ఓ ప్రైవేట�
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా | సీనియర్ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో రెండు రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.