Children Die | పునరావాస కేంద్రానికి చెందిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు పిల్లలు మరణించగా 23 మంది ఆసుపత్రిపాలయ్యారు. పిల్లల అస్వస్థతకు నీటి కాలుష్యం కారణమని అనుమానిస్తున్నారు.
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం క్షీణించింది. రోమ్లోని జిమేలీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు.
lawyer hospitalised | బంగ్లాదేశ్లో అరెస్టైన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ కేసుపై గురువారం అక్కడి హైకోర్టులో విచారణ జరుగనున్నది. అయితే ఆయన తరుఫు వాదిస్తున్న న్యాయవాది అస్వస్థత చెందారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్లోని మెడ్స్టార్ జార్జ్టౌన్ యూనివర్సిటీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 78 ఏండ్ల క్లింటన్ తీవ్ర జ్వరంతో బాధ
Students Faint | పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లో పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక కొంత మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పందించి�
Delhi BJP chief hospitalised | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంగా మారిన యమునా నదిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా స్నానమాచరించారు. 2025 నాటికి ఈ నదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం వ
MP's son hospitalised after arrest | కాంగ్రెస్ ఎంపీ కుమారుడు కారు డ్రైవ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ కేసులో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఎంపీ కుమారుడు హాస్పిటల్లో చేరా
students hospitalised | ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆస
Gas Leak: పుణెలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అమోనియా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో 15 మంది మహిళలు ఉన్నారు. రెడీ టు ఈట్ ఫుడ్ ప్రిపరేషన్ సమయంలో గ్యాస్ లీక్ ఘటన జ�
Janhvi Kapoor: జాన్వీకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. ఆమె ప్రస్తుతం ముంబై ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. బోనీ కపూర్ ఈ విషయాన్ని చెప్పారు. మరికొన్ని రోజుల్లో జాన్వీ కపూర్ కోలుకోనున్నట్లు ఆయన వెల్లడిం