Posani Krishnamurali | అసభ్యకర వ్యాఖ్యలతో జైలుపాలైన నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్జైలులో ఉన్న పోసాని ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలుపడంత
Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రి (hospital) నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Stitches Under Flashlight | కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలుమార్లు కరెంట్ పోయింది. దీంతో డాక్టర్లు సెల్ఫోన్స్ లైట్ల వెలుగులో రోగులకు చికిత్స అందించారు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించిన వ్యక్తికి చీకటిలోనే కుట్లు వే�
Hyderabad | హైదరాబాద్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డెడ్బాడీకి చికిత్స చేసి లక్షల్లో రూపాయలు దండుకున్నారు. ఈ విషయం తెలిసి బాధిత కుటుంబం ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్ట�
Doctor scrolls through reels | డ్యూటీలో ఉన్న డాక్టర్ మొబైల్ ఫోన్లో రీల్స్ చూడటంలో బిజీ అయ్యాడు. గుండె నొప్పితో బాధపడిన మహిళను ఎమర్జెనీ వార్డులోకి తీసుకువచ్చినప్పటికీ ఆ వైద్యుడు పట్టించుకోలేదు. దీంతో ఆమె గుండెపోటులో మ
అధికార హస్తం పార్టీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతున్నది. మంచిర్యాలలో జిల్లాలో గడ్డం వివేక్కు మంత్రి పదవి ఇవ్వడం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ఇష్టం లేదన
రైతుకు సంకెళ్లు వేసి దవాఖానకు తీసుకెళ్లిన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాటకమాడుతున్నారని, ఈ నాటకాలు కట్టిపెట్టి ఇకనైనా ప్రజాపాలన సాగించాలని బీ�
నా తమ్ముడు ఏనాడూ ఎవరికీ ఎటువంటి కీడూ చెయ్యలే. మా తల్లిలాంటి భూమిని మాకు కాకుండ చెయ్యాలని చూస్తే ప్రశ్నించిండు. ఇద్దరు ఆడబిడ్డల నడుమ ఒక్కడే మాకు. వానికి చిన్న పిల్లలున్నరు.
pen camera inside washroom | ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు వినియోగించే టాయిలెట్లో పెన్ కెమెరా ఉంది. ఒక నర్సు దీనిని గుర్తించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు చేసి చివరకు ఒక వైద్యుడ్ని అర�
Baby Flushed in Toilet | అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్లోని కమోడ్లో పడేసి ఫ్లష్ చేశారు. నీరు బ్లాక్ కావడంతో క్లీనింగ్ సిబ్బంది పరిశీలించారు. పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్ అయ్�
బూరుగుపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులు కడుపునొప్పి వస్తోందని �
Ex-BJP Corporator's Son Stabbed | బీజేపీ మాజీ కార్పొరేటర్ కుమారుడిపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గ్యాంగ్ దాడి చేసింది. ఈ సందర్భంగా కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశారు. ప్రధాన నిందితుడితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Man Stabs 3 In Hospital | ఒక వ్యక్తి ఉన్నాదిగా ప్రవర్తించాడు. హాస్పిటల్లో భార్య, కుమార్తెతోపాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులతోపాటు మరి కొందరిపై కత్తితో దాడి చేశాడు. చివరకు అతికష్టం మీద ఆ వ్యక్తిని పోలీ�