రైతుకు సంకెళ్లు వేసి దవాఖానకు తీసుకెళ్లిన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాటకమాడుతున్నారని, ఈ నాటకాలు కట్టిపెట్టి ఇకనైనా ప్రజాపాలన సాగించాలని బీ�
నా తమ్ముడు ఏనాడూ ఎవరికీ ఎటువంటి కీడూ చెయ్యలే. మా తల్లిలాంటి భూమిని మాకు కాకుండ చెయ్యాలని చూస్తే ప్రశ్నించిండు. ఇద్దరు ఆడబిడ్డల నడుమ ఒక్కడే మాకు. వానికి చిన్న పిల్లలున్నరు.
pen camera inside washroom | ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు వినియోగించే టాయిలెట్లో పెన్ కెమెరా ఉంది. ఒక నర్సు దీనిని గుర్తించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు చేసి చివరకు ఒక వైద్యుడ్ని అర�
Baby Flushed in Toilet | అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్లోని కమోడ్లో పడేసి ఫ్లష్ చేశారు. నీరు బ్లాక్ కావడంతో క్లీనింగ్ సిబ్బంది పరిశీలించారు. పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్ అయ్�
బూరుగుపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులు కడుపునొప్పి వస్తోందని �
Ex-BJP Corporator's Son Stabbed | బీజేపీ మాజీ కార్పొరేటర్ కుమారుడిపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గ్యాంగ్ దాడి చేసింది. ఈ సందర్భంగా కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశారు. ప్రధాన నిందితుడితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Man Stabs 3 In Hospital | ఒక వ్యక్తి ఉన్నాదిగా ప్రవర్తించాడు. హాస్పిటల్లో భార్య, కుమార్తెతోపాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులతోపాటు మరి కొందరిపై కత్తితో దాడి చేశాడు. చివరకు అతికష్టం మీద ఆ వ్యక్తిని పోలీ�
చెన్నైలోని కలైనార్ సెంటినరీ హాస్పిటల్ డాక్టర్పై బుధవారం ఓ రోగి కుమారుడు దాడి చేయడం కలకలం రేపింది. క్యాన్సర్ బాధితురాలు కాంచన ఈ దవాఖానలో ఆరు నెలల నుంచి చికిత్స పొందుతున్నారు.
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఇంకా కోలుకోవడం లేదు. బుధవారం 12 మంది అస్వస్థతకు గురికాగా.. స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి గురువారం ఉదయమే డిశ్చార్జి చేయడం.. అందులో కొందరు తిరిగ
Girlfriend Slits Wrist, Man Dies | మణికట్టు కోసుకున్న వీడియోను ప్రియురాలు పంపింది. అది చూసి ఆమెను ఆసుపత్రికి తరలించిన ప్రియుడు అక్కడ స్పృహతప్పి మరణించాడు. ఆ వ్యక్తి గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో గల మొదటి అంతస్తులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూం లో మంటలు లేచాయి.
BJP membership to eye patients | హాస్పిటల్లోని కంటి రోగులను ఒక వ్యక్తి రాత్రి వేళ నిద్ర లేపాడు. మొబైల్ ఫోన్లో వారి వివరాలు నమోదు చేసి బీజేపీ సభ్యులుగా చేర్చుకున్నాడు. ఒక రోగి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర కడుపు నొప్పుతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించారు.
అచ్చంపేట దవాఖాన పేరుకే వంద పడకల స్థా యి.. కానీ రోగులకు మాత్రం సరిపడా సదుపాయాలు కరువయ్యాయి. అందుబాటులో డాక్టర్లు, మంచాలు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యరంగాలకు పెద్దపీట వేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం నర్సంపేటలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ,