గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో గుర్తు తెలియని మహిళ శవం భద్రపర్చినట్లు గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలో అపస్మారక �
Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) శనివారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత పర్యటన కోసం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆసుపత్రికి తర
Mobile Explodes | రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఉన్నట్టుండి అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఆ తర్వాత అది పేలిప�
Snakes in Hospital | భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్వగ్రామమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రభుత్వ ఆసుపత్రిలో పాములు హల్చల్ చేస్తున్నాయి.
రాష్ట్ర మాజీ హోంమంత్రి మహమూద్ అలీని.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ అబిడ్స్ చాపల్ రోడ్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహమూద
వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులపై వివిధ శాఖల ఉన్�
ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడంలేదన్న విషయం తేటతెల్లమైంది. జిల్లాలోని 14 సర్వీస్ సెంటర్లు, ఓ జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలు జరగాల్సి ఉండగా, వాటిలో కేవల�
Dogs Mutilate Body | రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రివేళ కుక్కలు ఆ మృతదేహాన్ని పీక్కొని తిన్నాయి.
Hospital Roof Collapses | ప్రభుత్వ ఆసుపత్రి కారిడార్ కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు రోగులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు.
COLLECTOR KOYA SRIHARSHA | ఆయన సాదాసీదా వ్యక్తి కాదు.. జిల్లాకే బాస్.. హంగు ఆర్భాటాలకు కొదవ లేకున్నా.. తన సతీమణిని ఖని ప్రభుత్వ ధర్మాసుపత్రి లో ప్రసవం చేపించి, ప్రభుత్వ అసుపత్రులపై నమ్మకం కలిగించారు. ఇతర అధికారులకు ఆదర్శంగ�
Ar Rahman | మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమల
GODHAVARIKHAN | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 17: ఉలుకు పలుకు లేకుండా అపస్మారక స్థితిలో ఉన్న ఆరు రోజుల పసికందు తో మహారాష్ట్రకు చెందిన దంపతులు గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.