హోంగార్డు రవీందర్ ఆత్మహ్యతను నాటి పీసీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయంగా వాడుకున్న రోజు! ఉస్మానియా దవాఖానలో ధర్నా చేస్తున్న రవీందర్ భార్య సంధ్యకు మద్దతుగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘�
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డ్స్ను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న వారిని తెలంగాణకు పంపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్
నెల ముగింపునకు వస్తున్నా రాష్ట్రంలోని హోంగార్డులకు ఇంకా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని హోంగార్డు సోదరుల ఆవేదన వినపడడం లేదా అని సోషల్ మీడ�
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం పడుతుందో అర్థం కావడంలేదన�
వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హోంగార్డులకు ఉన్ని జాకెట్లను, రెయిన్ కోట్లను హోంగార్డ్స్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పంపిణీ చేశారు.
రాష్ట్రంలోని హోంగార్డులకు ఈ నెల కూడా వేతనాలు ఆలస్యం కానున్నాయి. ఈ మేరకు వారిని ప్రభుత్వం ఇప్పటినుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నది. నిత్యం గొడ్డుచాకిరీ చేస్తున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చ
హోంగార్డులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న హెల్త్కార్డులపై ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే హోంగార్డులకు హెల్త్కార్డులు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కానిస్టేబుళ్ల నోటిఫికేషన్లో 14 వేల మంది రిక్రూట్ అయినా.. హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రొటేషన్ పద్ధతినే అవలంబించేందుకు సిద్ధ�
హోంగార్డులు.. ‘అటెండర్కు ఎక్కువ.. పోలీసుకు తక్కువ’. ఉదయం డ్యూటీ ఎక్కితే ఎప్పుడు ఇంటికొస్తాడో తెలియదు. రోజంతా వెట్టి చాకిరి. ‘ఏయ్.. చాయ్ తీస్కరా పో..’ అనే హూంకారంతో వారి దినచర్య మొదలవుతుంది. ‘ఇంటికి వెళ్తా
హోంగార్డుల రేషన్కార్డులపై కాం గ్రెస్ సర్కారు కన్ను పడిందా? వాటిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదా? ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పేరుతో ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టిందా? అంట�
‘అన్నా.. ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంగార్డులపై కఠిన ఆంక్షలు పెట్టారు. మా బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ ఆత్మీయులకు, మీడియా ప్రతినిధులకు హోంగార్డులు గోడ�
రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప�