బీజేపీ పాలిత ఒడిశాలో ఎంటెక్, బీటెక్ చదివిన అభ్యర్థులు, ఇతర కోర్సుల్లో పీజీలు చేసిన ఉన్నత విద్యావంతులు హోంగార్డు ఉద్యోగంలో చేరారు. వాస్తవానికి హోంగార్డు ఉద్యోగానికి విద్యార్హత 5వ తరగతే అయినప్పటికీ మంగ�
పోలీస్, సాయుధ దళాలు, విపత్తు సంస్థలకు కీలకమైన సహాయక దళంగా పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమా నికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పెద్ద పీట వేసిందని, ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ హోంగార్డ�
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ సేవలు వెలకట్టలేనివని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేస�
హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డులు కోసం జీవో 2ను విడుదల చేసింది.
టీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు హోంగార్డులు ఇమ్మాడి రఘుపతి, ఎన్ సింహాచలం కుటుంబాలకు అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
పోలీసు శాఖలో హోమ్గార్డుల పాత్ర కీలకం. ప్రతి విభాగంలో వారు లేనిదే పనులు జరగవు. దర్యాప్తు, నిఘా తదితర ప్రత్యేక విభాగాలు మినహా రోజువారి కార్యకలాపాలకు సంబంధించి హోమ్గార్డులు పోలీసు శాఖకు చేదోడు, వాదోడుగా �
హోంగార్డు రవీందర్ ఆత్మహ్యతను నాటి పీసీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయంగా వాడుకున్న రోజు! ఉస్మానియా దవాఖానలో ధర్నా చేస్తున్న రవీందర్ భార్య సంధ్యకు మద్దతుగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘�
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డ్స్ను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న వారిని తెలంగాణకు పంపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్
నెల ముగింపునకు వస్తున్నా రాష్ట్రంలోని హోంగార్డులకు ఇంకా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని హోంగార్డు సోదరుల ఆవేదన వినపడడం లేదా అని సోషల్ మీడ�
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం పడుతుందో అర్థం కావడంలేదన�
వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హోంగార్డులకు ఉన్ని జాకెట్లను, రెయిన్ కోట్లను హోంగార్డ్స్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పంపిణీ చేశారు.