హోంగార్డులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర వేతనాలు కూడా సకాలంలో రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వచ్చే అరకొర జీతంలో సగం బందోబస్తులు, పెట్రోల్, ఇతర �
చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న హోంగార్డులకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 1, 2వ తేదీల్లోనే పడే శాలరీలు.. కాంగ్రెస్ హ యాంలో 9వ తేదీ తర్వాత పడుతున్నా యి.
కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. హోంగార్డులు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులకు వర్తింపజేసే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్�
Dalit man kicked by home guards | దళిత వ్యక్తిపై హోంగార్డులు తమ ప్రతాపం చూపించారు. కిందకు తోసి కాళ్లతో తన్నారు. రైఫిల్ బట్తో కొట్టారు. ఉచితంగా రేషన్ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని ఆ హోంగార్డులు అన్నారు. బ�
తెలంగాణ పోలీస్ అకాడమీ రిటైర్డ్ అధికారులకు అడ్డాగా మారిందా? గెస్ట్ఫ్యాకల్టీల పేరుతో అక్కడే తిష్టవేసి అధికారం చెలాయిస్తున్నారా? స్పెషల్ శాలరీలు, ఇంక్రిమెంట్లు, ఇన్నోవా వాహనాలు, ప్రత్యేక రూములు, వసతి,
రోజూ గంటల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్న తమపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం కనికరం చూపడం లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల విధులకు హాజరైన తమకు డైలీ డ్యూటీ అలవెన్స�
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడ�
Errabelli Dayakar rao | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకప్పుడు హోంగార్డు జీతాలు కూడా తక్కువగా
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను
భారత రాష్ట్ర సమితి పార్టీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. బీఆర్ఎస్ ఆవిర్భావంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ప్రజా ఎజెండాతో ముందుకెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అండగా ఉంటామని ప�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ రెండో రోజైన శుక్రవారం కొసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన శారీరదారుఢ్య పరీక్షలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.�