రాష్ట్రంలోని హోంగార్డులకు ఈ నెల కూడా వేతనాలు ఆలస్యం కానున్నాయి. ఈ మేరకు వారిని ప్రభుత్వం ఇప్పటినుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నది. నిత్యం గొడ్డుచాకిరీ చేస్తున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చ
హోంగార్డులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న హెల్త్కార్డులపై ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే హోంగార్డులకు హెల్త్కార్డులు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కానిస్టేబుళ్ల నోటిఫికేషన్లో 14 వేల మంది రిక్రూట్ అయినా.. హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రొటేషన్ పద్ధతినే అవలంబించేందుకు సిద్ధ�
హోంగార్డులు.. ‘అటెండర్కు ఎక్కువ.. పోలీసుకు తక్కువ’. ఉదయం డ్యూటీ ఎక్కితే ఎప్పుడు ఇంటికొస్తాడో తెలియదు. రోజంతా వెట్టి చాకిరి. ‘ఏయ్.. చాయ్ తీస్కరా పో..’ అనే హూంకారంతో వారి దినచర్య మొదలవుతుంది. ‘ఇంటికి వెళ్తా
హోంగార్డుల రేషన్కార్డులపై కాం గ్రెస్ సర్కారు కన్ను పడిందా? వాటిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదా? ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పేరుతో ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టిందా? అంట�
‘అన్నా.. ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంగార్డులపై కఠిన ఆంక్షలు పెట్టారు. మా బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ ఆత్మీయులకు, మీడియా ప్రతినిధులకు హోంగార్డులు గోడ�
రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప�
Home Guards | తమపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని, తమ మొర ఆలకించేవారే లేరా? అని రాష్ట్రంలోని హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే తమకు నిరాశే మిగిల్చిందని హోంగార్డులు వాపోతున్నార
హోంగార్డులకు ఇవ్వాల్సిన ఫిబ్రవరి నెల వేతనాన్ని ఆపి, దాదాపు రూ.47 కోట్లు రైతు భరోసాకు మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీంతో హోంగార్డులకు ఫిబ్రవరి వేతనం 11వ తేదీ నాటికి కూడా అందలేదు.
హోంగార్డుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టింది. చనిపోయిన హోంగార్డుల స్థానంలో వారి కుటుంబీకులకు ఇచ్చే కారుణ్య నియామకంపై ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అలవిగాని హామీల�
యువత చట్టాలపై అవగాహన పెంచుకొని అవినీతిని ప్రశ్నిస్తేనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉద్బోధించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యా�
నాలుగేండ్లుగా బదిలీల కోసం హోంగార్డులు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఉ మ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 800 మందికిపైగా హో�
‘మీరు ముఖ్యమంత్రి గారి ఫొటోలకు క్షీరాభిషేకాలు చేయండి. ఇది డీజీపీ గారి ఆర్డర్. మీరు చేస్తారా? లేకపోతే డ్యూటీలు మార్చమంటారా?’ అంటూ ఆయా జిల్లాల్లోని హోంగార్డులకు పోలీసు ఉన్నతాధికారు ల నుంచి బెదిరింపులు వస