గిరిజన సంప్రదాయానికి ప్రతీకైనా లెంగి హోలీ వేడుకను మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయం ప్రాంగణంలో గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రా�
Lath maar Holi | మన దేశంలో హోళీ పండుగ (Holi festival) కు ప్రత్యేక స్థానం ఉంది. హోళీ అంటే రంగుల పండుగ (Colours festival). పిల్లా పెద్ద తేడా లేకుండా ‘హోలీ హోలీల రంగ హోలీ.. చెమ్మకేలీల హోలీ’ అని పాడుకుంటూ సంబురాలు చేసుకునే రంగునీళ్ళ పండుగ. గతంల
ఉమ్మడి జిల్లా సప్తవర్ణాలతో పులకించిపోయింది. పుడమి రంగుల సింగిడి పర్చుకున్నది. ప్రేమ, అప్యాయత, సౌభ్రాతృత్వానికి రంగుల పండుగ ప్రతీకగా నిలిచింది. అంతటి కలర్ఫుల్ రంగులకేళీ హోలీని సోమవారం ప్రజలు సంబు రంగా
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నదీమాబాద్కు చెందిన ఆరుగురు స్నేహితులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. స్నానాలు చేసేందుకు మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలో గల వార్దా నదికి వెళ్లారు.
వసంతంలో వచ్చిన తొలి పండుగ హోలి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా వేడుకలను సంబురంగా జరుపుకొన్నారు. రంగులు చల్లుకుంటూ చిన్నారులు, యువత చిందులు వేశారు. హోలీ వేడుక�
వసంత రుతువులో వచ్చే తొలి పండుగ హోలీ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వాడవాడలా చిన్నా, పెద్ద రంగులు పులుముకొని సంతోషంగా గడిపారు. డప్పుళ్లు, డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. కేరింతలు కొడుతూ ర్యా�
మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో చెన్నకేశవ స్వామి 120వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయం నుంచి గ్రామ పురవీధుల్లో రథంపై స్వామి వార
రంగారెడ్డి జిల్లాలోని ఆయా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలు అంబరన్నంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని సరదాగా గడిపారు. రంగులు చల్లుకుంటూ పండుగ శుభ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం రంగుల సంబురం అంబరాన్నంటింది. ఆదివారం రాత్రి కామదహనం చేయగా, సోమవారం తెల్లవారుజాము నుంచే రంగుల్లో మునిగితేలారు. కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఒ�
రాష్ట్రంలో హోలీ వేడుకల్లో పలుచోట్ల తీవ్ర విషాదం నెలకొన్నది. హోలీ ఆడిన తర్వాత స్నానాలు చేసే క్రమంలో నదులు, కాల్వలు, చెరువు వద్దకు వెళ్లి వేర్వేరుచోట్ల 14 మంది మృత్యువాత పడ్డారు. మరొకరు గల్లంతయ్యారు.
మంచిర్యాల పట్టణంలో ప్రజలతో పాటు పోలీసులు, నాయకులు, అధికారులు అంతా కలిసి ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సమీప గోదావరి నదికి వెళ్లి స్నానం చేశారు.