రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 18 మంది రైతులు మాత్రమే చనిపోయారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ప్రకారం ఈ లెక్క తేలిందని చెప్ప�
HMWSSB | హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (HMWSSB ) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్స
గ్రేటర్లో తాగునీటి సరఫరాతో పాటు సీవరేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వార్డు అసిస్టెంట్లు పనిచేయాలని ఎండీ దానకిశోర్ సూచించారు. వివిధ వార్డుల్లో పనిచేయడానికి ఎంపిక చేసిన అసిస్టెంట్లకు శుక్ర�
రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు.
Childrens Day | చిల్డ్రన్స్ డే రోజున ఓ చిన్నారి చేసిన ట్వీట్పై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని గోల్డెన్ సిటీ కాలనీ(పిల్లర్ నంబర్ 248) లో గత ఐదేండ్ల నుంచి తాగునీటి
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి, సీవరేజ్ బోర్డు ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి రా�
ఇందుకు తగ్గట్లుగా ప్రణాళిక రూపొందించాలి ఎస్టీపీలు నిర్మాణ ప్రాంతాల్లో స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ పర్యటన సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ):దసరాలోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తవ్వాలని ప్రభుత్�
సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ చేపట్టే అభివృద్ధి పనుల వద్ద తాగునీటి పైపులైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖైరతాబ�
రిజర్వాయర్ల వద్ద 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత కట్టుదిట్టం చేస్తూ నియమించిన జలమండలి సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లోని తాగునీటి రిజర్వాయర్ల వద్ద జలమండలి భద్రతను కట్టుదిట్టం చేసి�
ఇతరులు ప్రవేశించకుండా కఠిన ఆంక్షలు తాగునీటి రిజర్వాయర్లు, ట్యాంకుల వద్ద భద్రత నేటి నుంచి 100 మంది సెక్యూరిటీతో కాపలా 200 మంది జలమండలి సిబ్బందితో పర్యవేక్షణ నెలరోజుల్లో 600 సీసీ కెమెరాల ఏర్పాటు రిసాలగడ్డ ఘటన ద