రిజర్వాయర్ల వద్ద 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత కట్టుదిట్టం చేస్తూ నియమించిన జలమండలి సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లోని తాగునీటి రిజర్వాయర్ల వద్ద జలమండలి భద్రతను కట్టుదిట్టం చేసి�
ఇతరులు ప్రవేశించకుండా కఠిన ఆంక్షలు తాగునీటి రిజర్వాయర్లు, ట్యాంకుల వద్ద భద్రత నేటి నుంచి 100 మంది సెక్యూరిటీతో కాపలా 200 మంది జలమండలి సిబ్బందితో పర్యవేక్షణ నెలరోజుల్లో 600 సీసీ కెమెరాల ఏర్పాటు రిసాలగడ్డ ఘటన ద
శివారు మున్పిపాలిటీల్లో సీవరేజి సమస్యల పరిష్కారానికి జలమండలి చర్యలు 20 రోజుల వ్యవధిలో 6,600 ఫిర్యాదుల స్వీకరణ – 85 శాతానికి పైగా వెంటనే పరిష్కారం అదనంగా 91 మంది కార్మికులు, 75 సిల్ట్ గ్రాబింగ్ వాహనాల కేటాయిం�
సిటీబ్యూరో, అక్టోబరు 21(నమస్తే తెలంగాణ): పూర్తి స్థాయిలో సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల ట్రీట్మెంట్ ద్వారానే జల వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని, ఈ దిశగా జలమండలి పని చేస్తోందని ఎండీ దాన కిశోర్ పేరొన్
సిటీబ్యూరో, అక్టోబరు 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1, 1200 ఎంఎం డయా ఎం ఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా మార్పు లు, చేర్పులు జరు�
అధికారులతో జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయండి సరిపడా యంత్రాలు, సిబ్బంది ఉండేలా చూసుకోవాలని ఆదేశం సిటీబ్యూరో, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ): వచ్చే నెల (అక్టోబర్) 1
ఒకేసారి జలమండలికి రూ.5వేల కోట్ల కేటాయించడం గొప్ప విషయం కొత్త ఎస్టీపీలతో 100 శాతం మురుగు జలాల శుద్ధి ఓఆర్ఆర్ గ్రామాలకు ఇక సమృద్ధిగా తాగునీరు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ సిటీబ్యూరో, సెప్టెంబర�
సిటీబ్యూరో, సెప్టెంబరు 22 (నమస్తే తెలంగాణ): వాణిజ్య (నాన్ డొమెస్టిక్) కనెక్షన్లకు సంబంధించిన నీటి బిల్లుల బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జల మండలి ఎండీ దాన కిశోర్ అధికారులకు సూచించారు. బుధవారం ఖ
సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : మురుగునీటి నిర్వహణలో పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి ఎండీ దానకిశోర్ అన్నారు. భద్రతా పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం అంబర్పేట ఎస్టీప�
శ్రీనగర్కాలనీ, ఆగస్టు 24: జలమండలి విభాగంలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి, కార్మికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని జలమండలి ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు-7లో�
మంత్రి తలసాని | పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.