శివారు మున్పిపాలిటీల్లో సీవరేజి సమస్యల పరిష్కారానికి జలమండలి చర్యలు 20 రోజుల వ్యవధిలో 6,600 ఫిర్యాదుల స్వీకరణ – 85 శాతానికి పైగా వెంటనే పరిష్కారం అదనంగా 91 మంది కార్మికులు, 75 సిల్ట్ గ్రాబింగ్ వాహనాల కేటాయిం�
సిటీబ్యూరో, అక్టోబరు 21(నమస్తే తెలంగాణ): పూర్తి స్థాయిలో సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల ట్రీట్మెంట్ ద్వారానే జల వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని, ఈ దిశగా జలమండలి పని చేస్తోందని ఎండీ దాన కిశోర్ పేరొన్
సిటీబ్యూరో, అక్టోబరు 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1, 1200 ఎంఎం డయా ఎం ఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా మార్పు లు, చేర్పులు జరు�
అధికారులతో జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయండి సరిపడా యంత్రాలు, సిబ్బంది ఉండేలా చూసుకోవాలని ఆదేశం సిటీబ్యూరో, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ): వచ్చే నెల (అక్టోబర్) 1
ఒకేసారి జలమండలికి రూ.5వేల కోట్ల కేటాయించడం గొప్ప విషయం కొత్త ఎస్టీపీలతో 100 శాతం మురుగు జలాల శుద్ధి ఓఆర్ఆర్ గ్రామాలకు ఇక సమృద్ధిగా తాగునీరు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ సిటీబ్యూరో, సెప్టెంబర�
సిటీబ్యూరో, సెప్టెంబరు 22 (నమస్తే తెలంగాణ): వాణిజ్య (నాన్ డొమెస్టిక్) కనెక్షన్లకు సంబంధించిన నీటి బిల్లుల బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జల మండలి ఎండీ దాన కిశోర్ అధికారులకు సూచించారు. బుధవారం ఖ
సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : మురుగునీటి నిర్వహణలో పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి ఎండీ దానకిశోర్ అన్నారు. భద్రతా పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం అంబర్పేట ఎస్టీప�
శ్రీనగర్కాలనీ, ఆగస్టు 24: జలమండలి విభాగంలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి, కార్మికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని జలమండలి ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు-7లో�
మంత్రి తలసాని | పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కృష్ణ, గోదావరి నుంచి శుద్ధమైన జలాలు సరఫరా.. ఇటీవల జపాన్ సర్వేలో వెల్లడి కార్మికుల భద్రత పక్షోత్సవాల్లో జలమండలి ఎండీ దానకిశోర్ వెంగళరావునగర్, ఆగస్టు 16 : భాగ్యనగరంలో మినరల్ వాటర్ కంటే శ్రేష్ఠమైన నీటిన�
సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రతపై 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జలమండలి ఎండీ ఎం.దాన కిశోర్ వెల�
సిటీబ్యూరో, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపులైన�
సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): జలమండలి ఓ అండ్ ఎం ఆరో డివిజన్ పరిధిలోని ఎస్సార్ నగర్లో పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రత వంటి అంశాలపై శనివారం జలమండలి అధికారులు అవగాహన సదస్సు నిర్వహ