మ్యాన్హోళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి అత్యవసర బృందాల ఏర్పాటు జంటనగరాల్లో వర్షాకాలంలో తలెత్తనున్న ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు జలమండలి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తాగునీటితోపాటు సీవరేజీ �
సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ): మహా నగరంలో నీటి చౌర్యంపై జలమండలి విజిలెన్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నీటిని చోరీ చేస్తున్న వందల మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన జల మండలి విజిలె�
సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ ) : వరుసగా మూడేండ్లు కరువు వచ్చినా.. కృష్ణా జలాల సేకరణకు ఎలాంటి ఢోకా ఉండదు. నగరానికి మూడు దశల్లో రోజూ 270 ఎంజీడీల నీటిని తరలిస్తుండగా, నానాటికీ విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా �
ప్రజలకు తాగునీరు సరఫరా చేయడమంటే.. ప్రజలకు సేవ చేసే అదృష్టంగా భావించాలని జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. జలమండలి పరిధిలో కొత్తగా మేనేజర్లుగా ఉద్యోగాల్లో చేరిన ఇంజనీర్లకు జలమండలి ఎండీ దాన కిషోర్ శిక్షణ
అంబర్పేట, మార్చి 21: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మే రకు తాగునీటిని ఉచితంగా సరఫరా చే సేందుకు జలమండలి అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబర్పేటలో �
నీరు ఎక్కడుంటే అక్కడ వ్యవసాయం, పశుసంపద ఉంటుంది. ఈ రెం డూ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు అన్నీ అక్కడే ఉంటాయి. ఇవన్నీ ఉన్నచోట ప్రజలు సుఖశాంతులతో ఉం టారు. కాబట్టి, సకల సంపదల