కృష్ణ, గోదావరి నుంచి శుద్ధమైన జలాలు సరఫరా.. ఇటీవల జపాన్ సర్వేలో వెల్లడి కార్మికుల భద్రత పక్షోత్సవాల్లో జలమండలి ఎండీ దానకిశోర్ వెంగళరావునగర్, ఆగస్టు 16 : భాగ్యనగరంలో మినరల్ వాటర్ కంటే శ్రేష్ఠమైన నీటిన�
సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రతపై 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జలమండలి ఎండీ ఎం.దాన కిశోర్ వెల�
సిటీబ్యూరో, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపులైన�
సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): జలమండలి ఓ అండ్ ఎం ఆరో డివిజన్ పరిధిలోని ఎస్సార్ నగర్లో పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రత వంటి అంశాలపై శనివారం జలమండలి అధికారులు అవగాహన సదస్సు నిర్వహ
సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ): కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్-2 పీర్జాదిగూడలోని పైపులైన్కు వాల్వ్లు అమర్చుతున్నందున శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధిక�
సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో బుధవారం పలు చోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-3 యాచారం వద్ద 2375 ఎంఎ�
సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ ప
జెండా ఊపి ప్రారంభించిన పురపాలక మంత్రి కేటీఆర్ వర్చువల్గా ఉప్పల్ నల్లచెరువు వద్ద ఎఫ్ఎస్టీపీ కూడా నిర్మాణ దశలో మరో రెండు ప్లాంట్లు పారిశుధ్య నిర్వహణలో మనమే బెటర్ ‘మురుగునీటితోపాటు మానవ వ్యర్థాల శ�
ప్రజారోగ్యం, పర్యావరణం రెండూ కీలకమే వ్యర్థాల శుద్ధిలో అత్యాధునిక టెక్నాలజీ మానవ వ్యర్థాల శుద్ధికోసం ఎఫ్ఎస్టీపీల నిర్మాణం పారిశుద్ధ్యంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వె�
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి సరఫరా పథకం గడువు సమీపిస్తోంది. డొమెస్టిక్ వినియోగదారులకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ మేరకు ఈ పథకానికి �
సీఎస్ఎంపీ కింద 62 ఎస్టీపీలు నగరవాసుల కోసం జలమండలి అత్యాధునిక సేవలు నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు జలమండలి అనేక చర్యలు చేపడుతున్నది. అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్కు మంచినీటి సరఫరా, మురుగునీటి ప�
నల్లాకనెక్షన్దారులకు వెసులుబాటు ఆగస్టు 15లోపు ఆధార్తో లింక్ చేసుకోవాలి నల్లా మీటర్, పీటీఐ నంబర్ తప్పనిసరి ఒక్కో ఇంటికి నెలకు 20 వేల లీటర్లు ఉచితం సిటీబ్యూరో, జూలై 6 (నమస్తేతెలంగాణ): నల్లా కనెక్షన్దారు
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతిలో భాగం గా జలమండలి పరిధిలోని మ్యాన్హోళ్లకు మరమ్మతులు చేపట్టాలని, ఇందు కోసం సుమారు రూ.12కోట్లను విడుదల చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. మంత
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఈనెల 5వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతా ల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉన్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాఫేజ్ రింగ