మంత్రి తలసాని | పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కృష్ణ, గోదావరి నుంచి శుద్ధమైన జలాలు సరఫరా.. ఇటీవల జపాన్ సర్వేలో వెల్లడి కార్మికుల భద్రత పక్షోత్సవాల్లో జలమండలి ఎండీ దానకిశోర్ వెంగళరావునగర్, ఆగస్టు 16 : భాగ్యనగరంలో మినరల్ వాటర్ కంటే శ్రేష్ఠమైన నీటిన�
సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రతపై 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జలమండలి ఎండీ ఎం.దాన కిశోర్ వెల�
సిటీబ్యూరో, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపులైన�
సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): జలమండలి ఓ అండ్ ఎం ఆరో డివిజన్ పరిధిలోని ఎస్సార్ నగర్లో పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రత వంటి అంశాలపై శనివారం జలమండలి అధికారులు అవగాహన సదస్సు నిర్వహ
సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ): కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్-2 పీర్జాదిగూడలోని పైపులైన్కు వాల్వ్లు అమర్చుతున్నందున శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధిక�
సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో బుధవారం పలు చోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-3 యాచారం వద్ద 2375 ఎంఎ�
సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ ప
జెండా ఊపి ప్రారంభించిన పురపాలక మంత్రి కేటీఆర్ వర్చువల్గా ఉప్పల్ నల్లచెరువు వద్ద ఎఫ్ఎస్టీపీ కూడా నిర్మాణ దశలో మరో రెండు ప్లాంట్లు పారిశుధ్య నిర్వహణలో మనమే బెటర్ ‘మురుగునీటితోపాటు మానవ వ్యర్థాల శ�
ప్రజారోగ్యం, పర్యావరణం రెండూ కీలకమే వ్యర్థాల శుద్ధిలో అత్యాధునిక టెక్నాలజీ మానవ వ్యర్థాల శుద్ధికోసం ఎఫ్ఎస్టీపీల నిర్మాణం పారిశుద్ధ్యంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వె�
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి సరఫరా పథకం గడువు సమీపిస్తోంది. డొమెస్టిక్ వినియోగదారులకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ మేరకు ఈ పథకానికి �
సీఎస్ఎంపీ కింద 62 ఎస్టీపీలు నగరవాసుల కోసం జలమండలి అత్యాధునిక సేవలు నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు జలమండలి అనేక చర్యలు చేపడుతున్నది. అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్కు మంచినీటి సరఫరా, మురుగునీటి ప�
నల్లాకనెక్షన్దారులకు వెసులుబాటు ఆగస్టు 15లోపు ఆధార్తో లింక్ చేసుకోవాలి నల్లా మీటర్, పీటీఐ నంబర్ తప్పనిసరి ఒక్కో ఇంటికి నెలకు 20 వేల లీటర్లు ఉచితం సిటీబ్యూరో, జూలై 6 (నమస్తేతెలంగాణ): నల్లా కనెక్షన్దారు
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతిలో భాగం గా జలమండలి పరిధిలోని మ్యాన్హోళ్లకు మరమ్మతులు చేపట్టాలని, ఇందు కోసం సుమారు రూ.12కోట్లను విడుదల చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. మంత