సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ): కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్-2 పీర్జాదిగూడలోని పైపులైన్కు వాల్వ్లు అమర్చుతున్నందున శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధిక�
సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో బుధవారం పలు చోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-3 యాచారం వద్ద 2375 ఎంఎ�
సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ ప
జెండా ఊపి ప్రారంభించిన పురపాలక మంత్రి కేటీఆర్ వర్చువల్గా ఉప్పల్ నల్లచెరువు వద్ద ఎఫ్ఎస్టీపీ కూడా నిర్మాణ దశలో మరో రెండు ప్లాంట్లు పారిశుధ్య నిర్వహణలో మనమే బెటర్ ‘మురుగునీటితోపాటు మానవ వ్యర్థాల శ�
ప్రజారోగ్యం, పర్యావరణం రెండూ కీలకమే వ్యర్థాల శుద్ధిలో అత్యాధునిక టెక్నాలజీ మానవ వ్యర్థాల శుద్ధికోసం ఎఫ్ఎస్టీపీల నిర్మాణం పారిశుద్ధ్యంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వె�
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి సరఫరా పథకం గడువు సమీపిస్తోంది. డొమెస్టిక్ వినియోగదారులకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ మేరకు ఈ పథకానికి �
సీఎస్ఎంపీ కింద 62 ఎస్టీపీలు నగరవాసుల కోసం జలమండలి అత్యాధునిక సేవలు నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు జలమండలి అనేక చర్యలు చేపడుతున్నది. అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్కు మంచినీటి సరఫరా, మురుగునీటి ప�
నల్లాకనెక్షన్దారులకు వెసులుబాటు ఆగస్టు 15లోపు ఆధార్తో లింక్ చేసుకోవాలి నల్లా మీటర్, పీటీఐ నంబర్ తప్పనిసరి ఒక్కో ఇంటికి నెలకు 20 వేల లీటర్లు ఉచితం సిటీబ్యూరో, జూలై 6 (నమస్తేతెలంగాణ): నల్లా కనెక్షన్దారు
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతిలో భాగం గా జలమండలి పరిధిలోని మ్యాన్హోళ్లకు మరమ్మతులు చేపట్టాలని, ఇందు కోసం సుమారు రూ.12కోట్లను విడుదల చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. మంత
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఈనెల 5వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతా ల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉన్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాఫేజ్ రింగ
సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): ఈ నెల 25వ తేదీ (నేటి) రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం (26వ తేదీ) రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. జ�
ప్లే స్టోర్లో మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్స్ ఓనర్లందరూ అనుసంధానం చేసుకోవాల్సిందే.. జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి ఒక వినియోగదారుడు ఒక క్యాన్ నంబర్ను అనుసంధానించుకోవాలి ఉచిత తాగునీ�
ప్రతి ఇంటికి ఉచితంగా 20 క్లోరిన్ బిళ్లలు.. నగరంలో ప్రతి బస్తీకి రెండు వేలు.. సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం సమీపిస్తుండటంతో నీటిశుద్ధిపై జలమండలి దృష్టి సారించింది. వర్షాలు కురుస్తున్న నేపథ్