Hyderabad Metro | పాలకుల అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపు లేని చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతున్నది. ఎల్అండ్టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను హడావుడిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని లేని భారాన్ని రాష�
Hyderabad Metro | మెట్రో ఫేజ్-2 విస్తరణ కోసం అతి తక్కువకు కేవలం 4శాతం వడ్డీకే రుణం తీసుకొస్తున్నామని, సంస్థను లాభాల బాట పట్టిస్తామంటూ ఇంతకాలం ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు నాలుక మడతేశారు.
Hyderabad Metro | నిన్నటిదాకా ప్రభుత్వ ప్రకటనల్లో దూసుకుపోయిన హైదరాబాద్ మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టేకోవర్కు బ్రేక్డౌన్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 1వ తేదీ నుంచే ఎల్అండ్టీ నుంచ�
Hyderabad Metro | గాలిపటాలతో మెట్రో సేవలకు అంతరాయం కలుగుతుండటంతో హెచ్ఎంఆర్ఎల్ ఆందోళన చెందుతున్నది. సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే గాలిపటాల దారాలు.. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లకు చుట్టుకుని విద్యుత్ సరఫరాకు �
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సమాలోచనలు చేస్తున్నది. నిత్యం ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నా బోగీల పెంపుపై దృష్టి పెట్టని మెట్రో సంస�
KTR | కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తన అరెస్టుపై కాంగ్రెసోళ్లు రెండేండ్లుగా కలలు కంటూనే ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. చూసి చూసి వాళ్ల కళ్లు కాయ�
KTR | సీఎం రేవంత్ రెడ్డికి ఆయన అనుచరులకు ఎల్ అండ్ టీకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిన 280 ఎకరాల భూములపై కన్నుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి అహంకారం వల్ల, ఏకపక్ష నియంతృత్వ పోకడలతో ఎల్ అండ్ టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ సంస్థకు హైద్రాబాద్ మెట్రో విషయంలో 2070 దాక�
రాష్ట్రం నుంచి మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ తప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పలు కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎల్అండ్టీ చేరి�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో మరోసారి సాంకేతి లోపం తలెత్తింది. హైదరాబాద్– భరత్ నగర్ మెట్రో స్టేషన్ మధ్య మరోసారి రైలు ఆగిపోయింది.
హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన హెచ్ఎండీఏ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. అదనపు బాధ్యతలను కట్టబెట్టింది.
Hyderabad Metro Phase 2 | నగరంలో కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టు మెట్రో విస్తరణ మూడు ముక్కలాటలా మారింది. ఒక అంశంలో స్పష్టత వచ్చే లోపు మరో కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో అసలు విషయం మరిచి లేవత్తిన ప్రశ�
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ ఇప్పటివరకు 62శాతమే పూర్తి కాగా, ఇందులో 550 ఆస్తుల బాధితులకు రూ. 433 కోట్ల నష్టపరిహారం చెల్లించింది. మిగిలిన ఆస్తుల సేకరణ పూర్తి అయితే గానీ నిర్మాణ పనులు ఊపందుకోలేని పరిస్థితి నెలకొన�
Hyderabad | మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు.