రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టనున్న మియాపూర్-పటాన్చెరు మెట్రో వివరాలను హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో అథారిటీ వెల్లడించింది.మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 13 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మిం�
HMRL | హైదరాబాద్ మెట్రో రైళ్లు ఒకే పట్టాలపైకి వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది...ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన సంఘటనలో రెండు రైళ్లు ఒకే పట్టాలపైకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్�
హైదరాబాద్ మెట్రోలో అదనపు బోగీల (కోచ్) ఏర్పాటుకు ఎట్టకేలకు హెచ్ఎంఆర్ఎల్ దృష్టి సారించింది. ఏడాది కాలంగా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా.. ఇంతవరకు కార్యరూపంలోకి రాలేదు. కానీ ఈ నెలాఖరుల
మెట్రో రైల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మెట్రో రైలు విస్తరణకు కృషి చేసిన ఎమ్మెల్యేను మౌలాలికి చెందిన నేతలు �
Hyderabad Metro | న్యూ ఇయర్ వేడుకలకు రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. నూతన సంవత్సవర వేడుకల దృష్ట్యా మెట్రో ప్రయాణ వేళ్లల్లో అధికారులు మార్పులు చేశారు.
నార్త్ హైదరాబాద్కు అత్యంత కీలకమైన మెట్రోపై హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. రెండో దశ విస్తరణలో భాగంగానే నార్త్ సిటీ మెట్రోను నిర్మించాలనే డిమాండ్ పెరుగుతూ ఉండగా, ఫేస్-2 ప్రాజ�
నార్త్ సిటీ మెట్రో విషయంలో డిసెంబర్ 30న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది. ఇప్పటికే ఫేస్-2 మెట్రోకు రూపొందించిన డీపీఆర్ను ఆమోదించి, అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మ�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త! మెట్రో రైలు వేళలను రాత్రి 11.45 గంటల వరకు పొడిగించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే మెట్రో టెర్మినల్ నుంచి చివరి మెట్రో ఉండేది. కానీ ఇప్పుడు చివరి మెట్రో �
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
అనతికాలంలోనే అనూహ్యమైన ఆదరణ పొందిన హైదరాబాద్ మెట్రో.. మరో మైలురాయిని చేరుకున్నది. ఏకంగా ఇప్పుటివరకు 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి..చరిత్రను లిఖించుకున్నది.
Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు.
Metro Rail | ఎంజీబీఎస్ - ఫలక్నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్నగర్ బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రె�
ప్యాట్నీ- తూంకుంట మధ్య కారిడార్లో మెట్రో ప్రస్తావన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంటుందో తెలియకుండానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కారిడార్కు శంకుస్థా