Airport Metro | రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు అటకెక్కింది. రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి, శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు (కెప్ట్ ఆన�
Hyderabad Metro | హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. రాబోయే 50 ఏండ్ల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని మహానగరానికి అవసరమైన మౌలిక వసతులను కల్ప�
హైదరాబాద్ మహా నగరానికి స్వాగత తోరణం వలె విస్తరించి ఉన్న ఈస్ట్ హైదరాబాద్ సిగలో మెట్రో నగ చేరనున్నది. దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న సంస్కరణలు ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు విస్తరించి
Airport Metro | ప్రముఖ మెట్రో నగరాలన్నింటిలోనూ ఎయిర్పోర్టుకు మెట్రో సౌకర్యం అందుబాటులో ఉంది. దీంతో నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా మెట్రోరైలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కే�
Old City Metro | పాతనగరంలో మెట్రో నిర్మాణం పనులపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) క్షేత్ర స్థాయిలో కసరత్తు మొదలు పెట్టింది. నిర్మించాల్సిన మార్గం ఖరారు కావడంతో ఆ మార్గంలో నిర్మాణ పనులు సాఫీగా
మున్సిపల్ శాఖ ప్రణాళికా విభాగంలో పెద్ద ఎత్తున బదిలీలు చేశారు. 11 మందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చే
Hyderabad Metro | విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై మెట్రోలో స్టూడెంట్ పాస్ సదుపాయం కల్పిస్తున్నామని ప్రకటించింది. ఈ స్టూడెంట్ పాస్ నేటి నుంచే అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపింద�
Hyderabad Metro | నగరంలో మెట్రో ప్రయాణికులకు కొత్త ఆఫర్ను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఆఫ్ పీక్ అవర్స్ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈఓ క�
Airport Metro | ఎయిర్ పోర్టు మెట్రో పనులు ఒక్కోఅడుగు ముందుకు పడుతున్నాయి. సోమవారం ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ సమీపంలోని ఐకియా స్టోర్ ముందు భూసార పరీక్షలు చేపట్టారు. రాయదుర్గం నుంచి శంష�
Hyderabad | ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ను సూచించేలా హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకటి చొప్పున చిన్న హద్దు రాయి, ప్రతి అర కిలోమీటరుకు ఒకటి చొప్పున పెద్దగా కనిపించేలా హద్దురాయిని ఏ�
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి 2 నిమిషాలకో మెట్రో రైలు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు మెట్రో రైలులో 4 లక్షల మందికి పైగా ప్రతి రోజు ప్రయాణించగా, ప్రస్తుతం ప్రతి రోజు 4.5ల