ఇస్లాం కంటే ముందుగానే హిందూమతం ఉందని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా (Manoj Jha) స్పందించారు.
ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ఇటీవలే తాజా కసరత్తు ప్రారంభించి ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించిన తరుణంలో ప్రత్యేక పన్ను ప్రయోజనాలను అందించే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) వ్యవస్థపై ఆదాయపు పన్న
హిందువుల మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగ ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గురువారం తొలి ఏకాదశ�
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
హిందూ, ముస్లింల సోదరభావానికి ఆగ్రా జైలు వేదికగా నిలిచింది. ఆగ్రా సెంట్రల్ జైల్లో రంజాన్ సందర్భంగా ముస్లిం ఖైదీలు ఉపవాస దీక్షను పాటిస్తుండగా, వారితో పాటు కొంతమంది హిందూ ఖైదీలు కూడా ‘రోజా’ను పాటించినట్�
గర్భశుద్ధి కోసం 1935 సెప్టెంబర్ 15న హిట్లర్ చేసిన నూరెంబర్గ్ చట్టాల ప్రకారం.. జర్మన్ రక్తాన్ని, జాతి గౌరవాన్ని కాపాడటానికి జర్మన్, యూదుల మధ్య పెళ్లి, వివాహేతర సంబంధాలను నిషేధించారు. వేలాదిమందికి బలవంతం�
శనివారం నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే శనివారం మహా శివరాత్రి కూడా కావడంతో దర్గాలోని శివలింగానికి అభిషేకాలు, పూజలు చేసేందుకు స్థానిక హిందువులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం
భక్తులకు అత్యంత పవిత్ర మాసం.. కార్తీక మాసం.. ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. మాలధారణ స్వీకరించే వారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారంతా ఈ మాసం కోసమే ఎదురు�
దీపావళి వేడుకల సందర్భంగా గుజరాత్లోని వడోదరలో మతఘర్షణలు చెలరేగాయి. సోమవారం రాత్రి వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. హింసకు కచ్చితమైన కారణం తెలియదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ �
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే