దీపావళి వేడుకల సందర్భంగా గుజరాత్లోని వడోదరలో మతఘర్షణలు చెలరేగాయి. సోమవారం రాత్రి వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. హింసకు కచ్చితమైన కారణం తెలియదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ �
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే
దేశంలో నిఖార్సయిన హిందువు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ. 1,200 కోట్లతో యాదాద్రి ఆ�
నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు
శ్రావణమాసం పవిత్రమైనది. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదోది, ఎంతో పవిత్రత కలిగినది శ్రావణమాసం. ఈ మాసంలో పౌర్ణమి న�
దేవతలు వచ్చేందుకు, రాక్షసులు సెలవు తీసుకునేందుకు ఘంటారావం చేస్తున్నాం. దేవతలను ఆహ్వానించే లాంఛనం ఇది’ అని పైశ్లోకానికి అర్థం. దైవారాధన ప్రారంభించే సమయంలో ఈ శ్లోకం పఠిస్తూ గంటానాదం చేస్తారు. కంటికి కనిప�
Bodrai Festival | ఆపదలో ఉన్నప్పుడు.. గ్రామ దేవతలే తమను కష్టనష్టాల నుంచి కాపాడుతారని పల్లె ప్రజలు విశ్వసిస్తారు. అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. ఏటా కొలుపులు, పూజలు చేస్తారు. ఆ సమయంలో ఊరం�
వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీఈద్గా వివాదాలు కోర్టులకు చేరిన వేళ.. ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి దేవుళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల కారణంగానే భారత్ ప్రపంచ శక్తి కేంద్రం
సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. అమావాస్యతో కూడి ఉన్న సోమవారం శివారాధనకు మరింత విశిష్టమైనదని చెబుతారు. ఈ రోజు తెల్లవారుజామునే స్నానాలు చేసి, మగవాళ్లు సూర్యుడికి తర్పణాలు సమర్పించ�
మోటకొండూర్ గ్రామానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది. 7, 8 శతాబ్దాల కాలంలో ఈ ప్రాంతంలో యుద్ధాలు జరిగిన ఆనవాళ్లున్నాయి. వీరగల్లులు, రాష్ట్ర కూటులు, కళ్యాణీ చక్రవర్తులు ఈ నేలపై నడయాడారు. శతాబ్దాల చరిత్ర కలిగి�
రాష్ట్రంలోని 6 ఏ, 6 బీ, 6 సీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలివ్వాలని తెలంగాణ అర్చక సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. దేవాదాయ అధికారులు 2014 జూన్ రెండు వ�
శ్రీ రామ చంద్రుడిని బీజేపీ రాంబోగా మార్చేసిందని ఛత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ మండిపడ్డారు. భక్తిభావానికి ప్రతీకగా నిలిచే హనుమంతుడిని కోపానికి, దూకుడుతనానికి చిహ్నం గా మార్చేశారన్నా�
వేద మంత్రాలు.. వేదోక్తమైన తంత్రాలు.. సంప్రదాయాలు.. సదాచారాలు.. కమనీయమైన కల్యాణ క్రతువులో ప్రతి అంకమూ రమణీయంగా సాగిపోతుంది! రానున్న వైశాఖం, ఆపై వచ్చే జ్యేష్ఠ మాసం వివాహ ముహూర్తాలకు ప్రత్యేకం. ఈ సుముహూర్తాల్ల