స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని, కేవలం గృహిణిగా ఉన్న వారి పేరిట వారి భర్తలు కొనుగోలు చేసిన ఆస్తి కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నది.
Ratha Saptami | ‘ఏడు గుర్రాలను అధిరోహించిన వాడు, అదితి-కశ్యపుల పుత్రుడు, తెల్లని పద్మాన్ని చేతిలో ధరించిన వాడు అయిన సూర్యభగవానుడికి మనసారా నమస్కారం చేస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం. ప్రత్యక్ష నారాయణుడైన సూర
అయోధ్యలో జరుగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆయన
CM Siddaramaiah : హిందుత్వ వేరు.. నేను హిందువునే అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. హిందువుల ఓట్లను గెలిచేందుకు హిందుత్వ ఐడియాలజీ బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏమ�
ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన సర్వేలో లభించిన సాక్ష్యాధారాలను పరిరక్షించాలని, దస్తావేజు రూపం లో భద్రపరచాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని వారణాసి జిల్లా కోర్టు బుధవార�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ అధినతే కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో స�
భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతం
ఇస్లాం కంటే ముందుగానే హిందూమతం ఉందని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా (Manoj Jha) స్పందించారు.
ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ఇటీవలే తాజా కసరత్తు ప్రారంభించి ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించిన తరుణంలో ప్రత్యేక పన్ను ప్రయోజనాలను అందించే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) వ్యవస్థపై ఆదాయపు పన్న
హిందువుల మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగ ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గురువారం తొలి ఏకాదశ�
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
హిందూ, ముస్లింల సోదరభావానికి ఆగ్రా జైలు వేదికగా నిలిచింది. ఆగ్రా సెంట్రల్ జైల్లో రంజాన్ సందర్భంగా ముస్లిం ఖైదీలు ఉపవాస దీక్షను పాటిస్తుండగా, వారితో పాటు కొంతమంది హిందూ ఖైదీలు కూడా ‘రోజా’ను పాటించినట్�