అయోధ్యలో జరుగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆయన
CM Siddaramaiah : హిందుత్వ వేరు.. నేను హిందువునే అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. హిందువుల ఓట్లను గెలిచేందుకు హిందుత్వ ఐడియాలజీ బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏమ�
ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన సర్వేలో లభించిన సాక్ష్యాధారాలను పరిరక్షించాలని, దస్తావేజు రూపం లో భద్రపరచాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని వారణాసి జిల్లా కోర్టు బుధవార�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ అధినతే కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో స�
భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతం
ఇస్లాం కంటే ముందుగానే హిందూమతం ఉందని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా (Manoj Jha) స్పందించారు.
ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ఇటీవలే తాజా కసరత్తు ప్రారంభించి ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించిన తరుణంలో ప్రత్యేక పన్ను ప్రయోజనాలను అందించే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) వ్యవస్థపై ఆదాయపు పన్న
హిందువుల మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగ ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గురువారం తొలి ఏకాదశ�
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
హిందూ, ముస్లింల సోదరభావానికి ఆగ్రా జైలు వేదికగా నిలిచింది. ఆగ్రా సెంట్రల్ జైల్లో రంజాన్ సందర్భంగా ముస్లిం ఖైదీలు ఉపవాస దీక్షను పాటిస్తుండగా, వారితో పాటు కొంతమంది హిందూ ఖైదీలు కూడా ‘రోజా’ను పాటించినట్�
గర్భశుద్ధి కోసం 1935 సెప్టెంబర్ 15న హిట్లర్ చేసిన నూరెంబర్గ్ చట్టాల ప్రకారం.. జర్మన్ రక్తాన్ని, జాతి గౌరవాన్ని కాపాడటానికి జర్మన్, యూదుల మధ్య పెళ్లి, వివాహేతర సంబంధాలను నిషేధించారు. వేలాదిమందికి బలవంతం�
శనివారం నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే శనివారం మహా శివరాత్రి కూడా కావడంతో దర్గాలోని శివలింగానికి అభిషేకాలు, పూజలు చేసేందుకు స్థానిక హిందువులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం