Bodrai Festival | ఆపదలో ఉన్నప్పుడు.. గ్రామ దేవతలే తమను కష్టనష్టాల నుంచి కాపాడుతారని పల్లె ప్రజలు విశ్వసిస్తారు. అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. ఏటా కొలుపులు, పూజలు చేస్తారు. ఆ సమయంలో ఊరం�
వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీఈద్గా వివాదాలు కోర్టులకు చేరిన వేళ.. ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి దేవుళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల కారణంగానే భారత్ ప్రపంచ శక్తి కేంద్రం
సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. అమావాస్యతో కూడి ఉన్న సోమవారం శివారాధనకు మరింత విశిష్టమైనదని చెబుతారు. ఈ రోజు తెల్లవారుజామునే స్నానాలు చేసి, మగవాళ్లు సూర్యుడికి తర్పణాలు సమర్పించ�
మోటకొండూర్ గ్రామానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది. 7, 8 శతాబ్దాల కాలంలో ఈ ప్రాంతంలో యుద్ధాలు జరిగిన ఆనవాళ్లున్నాయి. వీరగల్లులు, రాష్ట్ర కూటులు, కళ్యాణీ చక్రవర్తులు ఈ నేలపై నడయాడారు. శతాబ్దాల చరిత్ర కలిగి�
రాష్ట్రంలోని 6 ఏ, 6 బీ, 6 సీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలివ్వాలని తెలంగాణ అర్చక సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. దేవాదాయ అధికారులు 2014 జూన్ రెండు వ�
శ్రీ రామ చంద్రుడిని బీజేపీ రాంబోగా మార్చేసిందని ఛత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ మండిపడ్డారు. భక్తిభావానికి ప్రతీకగా నిలిచే హనుమంతుడిని కోపానికి, దూకుడుతనానికి చిహ్నం గా మార్చేశారన్నా�
వేద మంత్రాలు.. వేదోక్తమైన తంత్రాలు.. సంప్రదాయాలు.. సదాచారాలు.. కమనీయమైన కల్యాణ క్రతువులో ప్రతి అంకమూ రమణీయంగా సాగిపోతుంది! రానున్న వైశాఖం, ఆపై వచ్చే జ్యేష్ఠ మాసం వివాహ ముహూర్తాలకు ప్రత్యేకం. ఈ సుముహూర్తాల్ల
మనిషి బతికున్నప్పుడు ఎలా జీవించినా, చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఆఖరి మజిలీ సాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో శ్మశాన వాటికల పరిస్థితి దారుణంగా ఉండేది. మనిషి చనిపోయాక చితిపెట్టేందుకు
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చే సేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంల�
తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం దక్షిణకాశిగా భాసిల్లుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే ప్రధాన శైవక్షేత్రంగా విలసిల్లుతున్నది. తెలంగాణ జిల్లాల �
షర్మాన్ జోషి, శ్రియా సరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్'. యామినీ ఫిల్మ్స్ నిర్మాణంలో దర్శకుడు పాపారావు బియ్యాల రూపొందిస్తున్నారు. ఇళయారాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర మూడో షెడ్యూల్ �
పురాణాలు మన జాతి సంపద. మానవ జీవన విధానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన దిక్సూచిలు. అష్టాదశ పురాణాలను వ్యాసమహర్షి రచించాడని శాస్ర్తాలు చెప్తున్నాయి. వాటిని నైమిశారణ్యంలో శౌనకాది మునులకు
జీవితం రంగులమయం మాత్రమే కాదు! అది చీకటి వెలుగుల సమ్మిశ్రితం కూడా! తెల్లనివెలుగు విలువ తెలుసుకోవడానికి నల్లని చీకటిని సృష్టించాడు భగవంతుడు. హోలి శిశిరరుతువు ముగింపులో వస్తుంది. వాడిపోయిన జీవితం వసంతంతో �