మనిషి బతికున్నప్పుడు ఎలా జీవించినా, చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఆఖరి మజిలీ సాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో శ్మశాన వాటికల పరిస్థితి దారుణంగా ఉండేది. మనిషి చనిపోయాక చితిపెట్టేందుకు
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చే సేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంల�
తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం దక్షిణకాశిగా భాసిల్లుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే ప్రధాన శైవక్షేత్రంగా విలసిల్లుతున్నది. తెలంగాణ జిల్లాల �
షర్మాన్ జోషి, శ్రియా సరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్'. యామినీ ఫిల్మ్స్ నిర్మాణంలో దర్శకుడు పాపారావు బియ్యాల రూపొందిస్తున్నారు. ఇళయారాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర మూడో షెడ్యూల్ �
పురాణాలు మన జాతి సంపద. మానవ జీవన విధానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన దిక్సూచిలు. అష్టాదశ పురాణాలను వ్యాసమహర్షి రచించాడని శాస్ర్తాలు చెప్తున్నాయి. వాటిని నైమిశారణ్యంలో శౌనకాది మునులకు
జీవితం రంగులమయం మాత్రమే కాదు! అది చీకటి వెలుగుల సమ్మిశ్రితం కూడా! తెల్లనివెలుగు విలువ తెలుసుకోవడానికి నల్లని చీకటిని సృష్టించాడు భగవంతుడు. హోలి శిశిరరుతువు ముగింపులో వస్తుంది. వాడిపోయిన జీవితం వసంతంతో �
తల్లిదండ్రుల పుణ్యతిథి నదీతీరంలోనే చేయాలని నియమం లేదు. ఇంట్లో కూడా చేయవచ్చు. అయితే, నదీతీరంలో చేస్తే మరింత ప్రశస్తం అని శాస్త్రం చెబుతున్నది. ఆ నదీతీరం ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలమా�
దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయాలని పెద్దలు చెబుతారు. దీనినే అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. ఎనిమిది అంగాలూ నేలను తాకేవిధంగా పూర్తిగా పడుకొని నమస్కరిస్తారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్లో హైదరాబాద్లోని 1,736 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ. 12.50 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని ఆలయాలకు ఈ పథ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఇ�
ముంబై: ప్రతీ భారతీయ పౌరుడు హిందువేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు, ముస్లింలు ఒకేరకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పుణెకు చెందిన గ్లోబల్ స్ట్రాటెజిక్ పాలసీ ఫౌం డేష�