తల్లిదండ్రుల పుణ్యతిథి నదీతీరంలోనే చేయాలని నియమం లేదు. ఇంట్లో కూడా చేయవచ్చు. అయితే, నదీతీరంలో చేస్తే మరింత ప్రశస్తం అని శాస్త్రం చెబుతున్నది. ఆ నదీతీరం ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలమా�
దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయాలని పెద్దలు చెబుతారు. దీనినే అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. ఎనిమిది అంగాలూ నేలను తాకేవిధంగా పూర్తిగా పడుకొని నమస్కరిస్తారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్లో హైదరాబాద్లోని 1,736 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ. 12.50 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని ఆలయాలకు ఈ పథ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఇ�
ముంబై: ప్రతీ భారతీయ పౌరుడు హిందువేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు, ముస్లింలు ఒకేరకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పుణెకు చెందిన గ్లోబల్ స్ట్రాటెజిక్ పాలసీ ఫౌం డేష�