హిందీని జాతీయ భాషగా చేస్తే దేశంలో సమైక్యత ఏర్పడుతుందని ఆ భాష సమర్థకులు అంటుంటారు. కానీ, ఇప్పుడు దేశంలో అనైక్యతకు హిందీ కారణమవుతున్నది. భాషపై ఆవేశకావేశాలు రగులుతున్నాయి. మరోసారి దేశంలో హిందీ వ్యతిరేక పవన
Nara Lokesh | దేశవ్యాప్తంగా ప్రస్తుతం భాష వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడయితే నూతన విద్యా విధానం (NEP 2020) పిల్లలకు బలవంతంగా హిందీ రుద్దాలని చూశారో అప్పటినుంచి ఈ వివాదం మ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భాషా తేనెతుట్టెను తట్టిలేపింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్లను ముందుపెట్టి హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. ‘నేషనల్ ఎడ్�
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు, విడిపోయిన బంధువులు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలను మరాఠా భాషా ఉద్యమం తిరిగి కలపనుంది. 1-5 తరగతి విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని, ప్రభుత్వ త్రిభాషా సూత్రానికి వ్య
Hindi language | మహారాష్ట్ర (Maharashtra) లో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే.
భాషా ప్రయుక్త రాష్ర్టాల ప్రాతిపదికన భారతదేశం పలు రాష్ర్టాలుగా ఏర్పాటైంది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడగా, ఆ ప్రాంతాలు అనేక రాష్ర్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. హిందీ తర్వాత ఎక్కువమంది ప్రజలు మాట్ల�
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డిస్ప్లే బోర్డుల నుంచి హిందీని తొలగించారు. ప్రస్తుతం అన్ని బోర్డుల్లో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే విమానాల రాకపోకల వివరాలు కనిపిస్తున్నాయి.
Rupee Symbol : రూపే సింబల్ను మార్చేసింది తమిళనాడు సర్కారు. రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఉండే ఆ గుర్తు స్థానంలో తమిళ అక్షరాన్ని జోడించింది. హిందీ భాష అంశంపై కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య వైరం కొనసాగుతున్
CM MK Stalin: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యలు చేశా�
కేంద్రంపై హిందీవాదుల పెత్తనం స్వాతం త్య్రం వచ్చిన రోజుల నుంచీ ఉన్నది. ఆ పెత్తనంపై పోరాటం సాగించిన చరిత్ర తమిళనాడుకు అంతకుముందు నుంచీ ఉన్నది. ద్రవిడ ఉద్యమ నేపథ్యం దీనికి దోహదం చేసింది. అనేక సందర్భాల్లో హ�
Gaali Vinod Kumar | జాతీయ విద్యా విధానం పేరుతో హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దితే తిరుగుబాటు తప్పదని దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హెచ్చరించారు.