M K Stalin: హిందీ భాషను ఎట్టి పరిస్థితిలో తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తానన్నారు. హిందీ-సంస్కృతం �
Tamilisai Soundarajan: సీఎం స్టాలిన్కు ఓపెన్ సవాల్ చేస్తున్నానని, మీ పిల్లలు, మీ మంత్రుల కుటుంబాలకు చెందిన పిల్లలు ఎంత మంది కేవలం రెండు భాషలు మాత్రమే నేర్చుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఎందుకు మీ మంత్రులు
కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో ఆదివారం రెండు రైల్వే స్టేషన్ల వద్ద నేమ్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూసి తమ
Dharmendra Pradhan | కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోందని ఆ రాష్ట్ర నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే.
K Annamalai | హిందీ భాషపై క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తెలిపారు.
ఒకపారి ఓ పొరుగు దేశపాయినె కృష్ణచంద్ర దర్బారుకు అచ్చిండు. అండ్లున్న అందరితోని.. ఆల్లాల్ల బాసల్ల మాట్లాడవట్టిండు. మాలెస్క పదకొండు పన్నెండు బాసలల్ల ఆర్పార్ మాట్లాడిండు.
హిందీ జాతీయ భాష కాదని, కానీ, అది జాతీయ భాషగా పేర్కొంటూ కొందరు తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు.
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమా�
Kunamneni Sambashiva rao | పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హిందీ భాష మాట్లాడిన తీరును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అవమానపరచడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రం
వెయ్యేండ్లు విదేశీయుల ఆక్రమణ, నిరంకుశ పరిపాలన కింద నలిగిన భారతదేశం తన సంస్కృతి, చరిత్రను మాత్రం జారవిడుచుకోలేదు. శతాబ్దాల వారసత్వ, జాతీయ సంపదను కాపాడుకున్నది.
Shivaraj Singh Chouhan: వైద్యులు రాసే మెడికల్ ప్రిస్క్రిప్షన్కు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక కొత్త భాష్యం చెప్పారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్ను
ఐఐటీలతో సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో హిందీ లేదా ప్రాంతీయ భాషలలో బోధన సాగించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించడం తీవ్ర అభ్యంతరకరం.