అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ప్రదానం చేసిన ఫెలోషిప్ను ఉపసంహరించాలని సింగపూర్కు చెందిన లీ కువన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీని అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా కోరారు.
కూరగాయల ధరల పెరుగుదలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ధరల పెరుగుదలకు మియా ముస్లింలే(తూర్పు బెంగాల్కు చెందినవారు) కారణమని ఆరోపించారు. దీనిపై ఎంఐఎం అధ్యక్షుడ
కుకి మిలిటెంట్స్ను కలిసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్ట్ చేయాలని అసోం కాంగ్రెస్ (Assam Congress) చీఫ్ భూపేన్ బోరా డిమాండ్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు, హోర్డింగ్లు (Posters, Hordings) కలకలం సృష్టించాయి. వాషింగ్ పౌడర్ నిర్మా (Washing powder Nirma).. వెల్కమ్ (welcome) టు అమిత్ షా (Amit shah) అంటూ.. గుర్తుతెలియని వ్యక్�
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మ తెలివి తక్కువ చర్యల వల్ల అస్సాంలో అమాయక బాలికలు చనిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఒక గర్భిణీ బాలిక మరణంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హాలీవుడ్ ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio)ను అస్సాంకు రావాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఆహ్వానించారు. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)ను సందర్శించాలని
బాల్య వివాహాలకు సంబంధించి అస్సాం వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,004 కేసులు నమోదైనట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ కేసుల్లో అరెస్ట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు.
Assam | అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ గురువారం కీలక ప్రకటన చేశారు. బాల్య వివాహాలు చేసుకునే వారితో పాటు వాటిల్లో పాలుపంచుకునే వారిని శుక్రవారం నుంచి అరెస్టు చేస్తామని ప్రకటించారు.
14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. అలాగే 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషే
Himanta Biswa Sarma | గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పార్టీలన్ని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీకి మద్దతుగా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్రమంత్రులు, ఆ పార్టీ అగ్రనాయకత్వం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను శశి థరూర్ తోసిపుచ్చారు.